రాష్ట్రం

  • Home
  • గణతంత్ర వేడుకులకు కెయు విద్యార్థిని ఎంపిక

రాష్ట్రం

గణతంత్ర వేడుకులకు కెయు విద్యార్థిని ఎంపిక

Dec 30,2023 | 08:30

ప్రజాశక్తి-మచిలీపట్నంరూరల్‌ :ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర వేడుకలకు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కఅష్ణా విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థిని, 16వ ఆంధ్ర బెటాలియన్‌ ఎన్‌సిసి క్యాడెట్‌ టి.లక్ష్మి దమయంతి…

రెడ్‌ బుక్‌ అంశంపై నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు

Dec 30,2023 | 08:28

విజయవాడ: రెడ్‌బుక్‌ అంశంపై నారా లోకేష్‌కు ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. రెడ్‌బుక్‌ పేరుతో నారా లోకేష్‌ బెదిరిస్తున్నారంటూ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు…

అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు

Dec 29,2023 | 21:21

ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి :ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి భీమవరం పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులపై విరుచుకుపడ్డారు. ఎటువంటి నోటీసులూ…

వైసిపికి బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ రాజీనామా

Dec 29,2023 | 16:19

విశాఖపట్నం: వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ రాజీనామా చేశారు. విశాఖ దక్షిణలో జరుగుతున్న పరిణామాలతో రాజీనామా చేసినట్టు వెల్లడించారు. ఈమేరకు…

వైసీపీ ఇంఛార్జీల మార్పుపై కసరత్తు.. సీఎంవోకు నేతల క్యూ

Dec 29,2023 | 15:45

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసిపి మార్పులు చేర్పుల వ్యవహారం హాట్‌ టాపిక్‌గా సాగుతోంది.. సీఎంవో నుంచి నేతలకు ఫోన్‌లు వెళ్లడం.. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆశావహులు…

కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల వచ్చినా వైసిపికి నష్టం లేదు: మంత్రి బొత్స సత్యనారాయణ

Dec 29,2023 | 15:30

విజయనగరం: అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం జీతాలు పెంచిన ప్రతిసారీ తామూ పెంచుతామని చెప్పలేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే…

ముగిసిన ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సభలు.. రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక

Dec 29,2023 | 16:33

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : భారత విద్యార్థి ఫెడరేషన్‌ ( ఎస్‌ఎఫ్‌ఐ ) 24వ రాష్ట్ర మహాసభలు మూడు రోజులపాటు కాకినాడలో జరిగాయి. ఎంతో ఉత్తేజ పూరితమైన వాతావరణంలో…

ప్రజాపాలనకు భారీ స్పందన.. తొలిరోజే 7.46 లక్షల దరఖాస్తులు

Dec 29,2023 | 15:20

తెలంగాణ: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు హామీల అమలు దిశగా తీవ్ర కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఆరు హామీలకు సంబంధించి అర్హుల…

సముద్రంలో తెప్ప బోల్తాపడి మత్స్యకారుడు మృతి

Dec 29,2023 | 15:10

అమరావతి : ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో సముద్రంలో తెప్ప బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు సురక్షితంగా బయట పడ్డారు. జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం…