రాష్ట్రం

  • Home
  • 1921 తర్వాత ఈ ఏప్రిల్‌లోనే ఉష్ణోగ్రతలు అత్యధికం

రాష్ట్రం

1921 తర్వాత ఈ ఏప్రిల్‌లోనే ఉష్ణోగ్రతలు అత్యధికం

May 1,2024 | 07:25

-పలుచోట్ల 44 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు -మరో 5 రోజులూ తప్పని తీవ్ర వేడిగాలుల ప్రభావం తెలంగాణ : ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో మునుపెన్నడూ…

నేడు సీఎం జగన్‌ ప్రచార సభల షెడ్యూల్‌

May 1,2024 | 07:09

అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. సీఎం…

‘మే’ డే ఒక చారిత్రాత్మక, చైతన్యవంతమైన రోజు

May 1,2024 | 11:40

తిరుపతి : ‘మే’ డే ఒక చారిత్రాత్మక చైతన్యవంతమైన రోజు. చికాగోలో వున్న కొంతమంది కార్మికులు రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో వుండే కార్మిక వర్గానికే…

‘విజయనగరం’ ఎవరి వశం?

May 1,2024 | 03:20

 లోక్‌సభకు 15 మంది అభ్యర్ధులు వైసిపి, టిడిపి, కాంగ్రెస్‌ మధ్యే పోటీ  ఆరు అసెంబ్లీల్లోనూ ఇదే పరిస్థితి  ఎచ్చెర్లలో బిజెపికి ఎదురుగాలి ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి…

పింఛన్‌ ‘ముప్పు’

May 1,2024 | 03:02

 బ్యాంకుల చుట్టూ తిరగాల్సిందేనా!  బ్యాంకు ఖాతాలో నగదు కట్‌ అయిపోతే! ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సామాజిక భద్రత పింఛను తీసుకునే లబ్ధిదారులకు మరోమారు ఇబ్బందులు తప్పేటట్లులేవు. ఎన్నికల…

కూటమిలో కలవని మనసులు

May 1,2024 | 03:00

 బిజెపితో పొత్తుపై టిడిపి-జనసేన శ్రేణుల్లో అసంతృప్తి  హోదా, పోలవరం, విశాఖ స్టీల్‌పై వైఖరి చెప్పని కమలం  కేంద్రం ద్రోహంపై బాబు, జగన్‌, పవన్‌ మౌనాన్ని ఎండగడుతున్న ‘ఇండియా’…

ఎన్‌డిఎలో గాజు గ్లాసు రచ్చ

May 1,2024 | 02:30

ఇతరులకు గ్లాసు గుర్తు కేటాయించొద్దంటున్న జనసేన ప్రజాశక్తి -అమరావతి బ్యూరో : ఎన్‌డిఎ కూటమిలో గాజు గ్లాసు గుర్తు రచ్చ చేస్తోంది. ఈ గుర్తును కామన్‌ సింబల్‌గా…

మానిఫెస్టోలో మోడీ ”మిస్సింగ్‌ ”

May 1,2024 | 02:06

 2014లో ముగ్గురి ఫోటోలు  ఇప్పుడు చంద్రబాబు, పవన్‌లవే ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : టిడిపి-జనసేన-బిజెపి కూటమి విడుదల చేసిన మానిఫెస్టోలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ బొమ్మ…

పశు సంపదకూ బకాయిలే

May 1,2024 | 01:12

 నాలుగేళ్లుగా తిప్పుతున్న ఆర్థికశాఖ ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : పశుసంపద అభివృద్ధి కోసం అనేక రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసిన పశువులకు కూడా రాష్ట్ర…