రాష్ట్రం

  • Home
  • ముగ్గురు సలహాదారులను నియమించిన తెలంగాణ ప్రభుత్వం

రాష్ట్రం

ముగ్గురు సలహాదారులను నియమించిన తెలంగాణ ప్రభుత్వం

Jan 21,2024 | 09:41

తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు సలహాదారులను నియమించింది. సిఎం సలహాదారుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులుగా మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, వేణుగోపాల్‌ను…

విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు

Jan 21,2024 | 09:02

విజయవాడ : దక్షిణ మధ్య రైల్వే విజయ­వాడ డివిజన్‌లో చేపట్టనున్న ట్రాక్‌ నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లు పూర్తిగాను, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసి, కొన్ని…

పెద్ద ఉప్పరపల్లిలో ఉద్రిక్తత

Jan 21,2024 | 08:36

ప్రజాశక్తి-సోమల: చిత్తూరు జిల్లా సోమల మండలం పెద్ద ఉప్పరపల్లె గ్రామంలో ఆదివారం నిర్వహించాల్సిన పశువుల పండుగ( జల్లికట్టు) అనుమతులు లేని కారణంగా నిర్వహించరాదని పోలీసులు తేల్చి చెప్పడంతో…

నేవీ ఆయుధ డిపో వద్దే..వద్దు

Jan 21,2024 | 08:37

రెండోసారి గ్రామ సభను అడ్డుకున్న గిరిజనులు మళ్లీ వస్తే ఊరుకోబోమని హెచ్చరిక ప్రజాశక్తి – జీలుగుమిల్లి (ఏలూరు జిల్లా) : ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలోని వంకవారిగూడెం…

పాత పెన్షన్‌ అమలుకోసం రాజమండ్రిలో 28న సభ

Jan 21,2024 | 08:27

రాజకీయ పార్టీల వైఖరి స్పష్టం చేయాలి యుటిఎఫ్‌ నేతలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాత పెన్షన్‌ విధానం(ఓపిఎస్‌) సాధనకోసం ఈ నెల 28వ తేదిన రాజమండ్రిలో సభ…

లోన్‌యాప్‌ వేధింపులకు విద్యార్థి ఆత్మహత్య

Jan 21,2024 | 08:25

ప్రజాశక్తి-రొంపిచర్ల (పల్నాడు జిల్లా) : లోన్‌యాప్‌ వేధింపులు తాళలేక పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలంలోని పరగటిచర్ల గ్రామానికి చెందిన బిటెక్‌ విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.…

జిఓ 3 పునరుద్ధరణ

Jan 21,2024 | 08:19

– అధికారంలోకి వస్తే ప్రత్యేక జిల్లాగా పోలవరం ప్రాంతం గిరిజనులను నమ్మించి గొంతుకోసిన వైసిపి – అరకు, మండపేటల్లో ‘రా కదలిరా’ సభల్లో చంద్రబాబు ప్రజాశక్తి –…

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు -ముగ్గురు మావోయిస్టుల కాల్చివేత

Jan 21,2024 | 08:17

ప్రజాశక్తి- చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా):ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలో శనివారం ఉదయం 7.30 గంటల సమయంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు…

22వ తేది ‘జగనన్నకు చెబుదాం’

Jan 21,2024 | 08:51

కోటి సంతకాలతో రాజధానికి అంగన్‌వాడీలు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:సమస్యలు పరిష్కరించాలని కోటి సంతకాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేయడానికి అంగన్‌వాడీలు సిద్ధమవుతున్నారు. ఈ…