సమాచారం లేకుండా విద్యుత్ సరఫరా ఆపేస్తే కఠిన చర్యలు: ఎస్పీడీసీఎల్
హైదరాబాద్ : స్థానికులకు ముందస్తు సమాచారం లేకుండా ఏ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపేసినా, రికార్డులో చూపకుండా ఎల్సీలు తీసుకొని పనులు చేపట్టినా సంబంధిత అధికారులు, సిబ్బందిపై…
హైదరాబాద్ : స్థానికులకు ముందస్తు సమాచారం లేకుండా ఏ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపేసినా, రికార్డులో చూపకుండా ఎల్సీలు తీసుకొని పనులు చేపట్టినా సంబంధిత అధికారులు, సిబ్బందిపై…
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణపై ప్రేమతో టీఆర్ఎస్ పార్టీని స్థాపించలేదని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. కేవలం రాజకీయం కోసమే పెట్టాడని మండిపడ్డారు. ఆయన ఆదివారం…
హైదరాబాద్: జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, బిఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ఛైర్మన్ శోభన్రెడ్డి ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీ భవన్లో కాంగ్రెస్ రాష్ట్ర…
రాజమండ్రి: టీడీపీ- జనసేన పార్టీలో సీట్ల ప్రకటన తర్వాత డొల్లతనం బయటపడిందని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. ఈ సందర్బంగా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల…
తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవుదినం కావడంతో ఆదివారం తిరుమలకు యాత్రికులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కొండపై ఉన్న 31 కంపార్టుమెంట్లు నిండిపోయి…
హైదరాబాద్: రాష్ట్రంలో నూతన సర్కారు ఏర్పాటైన తర్వాత పలు నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారిని తొలగించింది. కొంతమంది తమకు తాముగానే రాజీనామాలు చేశారు. ఇప్పుడు ఖాళీ అయిన…
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,327 కేంద్రాల్లో పరీక్షలను సీసీ కెమెరాల బందోబస్తు మధ్య నిర్వహించారు. ఏపీపీఎస్సీ…
అమరావతి: ఏపీలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ముగిసింది. 899 గ్రూప్-2 ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ పరీక్ష నిర్వహించింది. పరీక్ష తీరును ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ పర్యవేక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా…
హైదరాబాద్: బాలానగర్లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పారిశ్రామిక వాడలోని దుకాణంలో ఒడిశా వాసి అనంత కుమార్ వీటిని విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం…