రాష్ట్రం

  • Home
  • ఇబ్బందులుంటే మార్పు, చేర్పులుంటాయ్

రాష్ట్రం

ఇబ్బందులుంటే మార్పు, చేర్పులుంటాయ్

Apr 9,2024 | 23:14

 టిడిపి అధినేత చంద్రబాబు స్పష్టీకరణ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించినా..తమ కూటమి అభ్యర్థల విషయంలో ఏ నియోజకర్గంలోనైనా ఇబ్బందులు వస్తే మార్పు,…

మాజీ మంత్రి ఫరూక్‌కు తప్పిన ప్రమాదం

Apr 9,2024 | 21:09

 గేదెల మందను ఢీ కొట్టిన కారు  ఎయిర్‌ బెలూన్‌ ఓపెన్‌ కావడంతో స్వల్ప గాయాలు ప్రజాశక్తి – పాణ్యం/నంద్యాల కలెక్టరేట్‌ : నంద్యాల శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి,…

పింఛన్ల వ్యవహారంలో సీఎస్‌పై విచారణ జరపాలని కూటమి ఫిర్యాదు

Apr 9,2024 | 17:00

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్‌రెడ్డిపై టీడీపి, బీజేపీ, జనసేన నాయకులు కేంద్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. సీఎస్‌ ఎన్నికల సంఘం ఆదేశాలను…

పల్లె రవి కుమార్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

Apr 9,2024 | 16:45

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పల్లె రవి కుమార్‌ గౌడ్‌కు ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో రవికుమార్‌ బయటపడ్డారు. ఖైరతాబాద్‌లోని ఓ…

జిమ్మిక్కులతో అధికారంలోకి రావాలనేది బిజెపి విధానం : జగ్గారెడ్డి

Apr 9,2024 | 16:30

హైదరాబాద్‌: జిమ్మిక్కులతో అధికారంలోకి రావాలలనేది మోడీ, అమిత్‌ షా విధానమని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి విమర్శించారు. రాహుల్‌ గాంధీ కుటుంబం ప్రజలు ఎప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని…

బిఆర్‌ఎస్‌ సమావేశానికి హాజరైన 106 మంది ఉద్యోగులపై వేటు

Apr 9,2024 | 14:47

సిద్దిపేట: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ బిఆర్‌ఎస్‌ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడింది. మొత్తం 106 మందిని సస్పెండ్‌ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ మను…

పాడైపోయిన కోవిడ్‌ టెస్టుల బస్సు – పట్టించుకునేదెవరు ?

Apr 9,2024 | 13:40

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి) : కోవిడ్‌-19 సమయంలో కరోనా అనుమానితులకు పరీక్షలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నరసాపురం పట్టణానికి అన్ని వసతులతో కూడిన బస్సును అందించింది. కరోనా…

టిడిపిలో గుర్తింపు లేదు..  వైసిపిలో చేరుతున్నా

Apr 9,2024 | 20:26

 మాజీ ఎమ్మెల్యే ఆర్‌.రమేష్‌ కుమార్‌రెడ్డి ప్రజాశక్తి-రాయచోటి (అన్నమయ్య జిల్లా) : తెలుగుదేశం పార్టీలో కష్టపడి పని చేసే వారికి గుర్తింపు రావడంలేదని మాజీ ఎమ్మెల్యే అర్‌.రమేష్‌ కుమార్‌రెడ్డి…

పండగ వేళ పూరిల్లు దగ్ధం – నడిరోడ్డునపడ్డ కుటుంబం

Apr 9,2024 | 13:27

దేవరాపల్లి (అనకాపల్లి) : పండగ వేళ … దేవరాపల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. పూరిల్లు దగ్ధమవ్వడంతో కట్టుబట్టలతో దంపతులు, వారి కుమారుడు నడిరోడ్డునపడ్డారు. దేవరాపల్లి మండల కేంద్రంలో మంగళవారం…