రాష్ట్రం

  • Home
  • మే డేను జయప్రదం చేయండి : సిఐటియు

రాష్ట్రం

మే డేను జయప్రదం చేయండి : సిఐటియు

Apr 30,2024 | 21:49

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కార్మికవర్గ అంతర్జాతీయ దినోత్సవం మే డేను జయప్రదం చేయాలని, ప్రపంచ కార్మికుల ఐక్యతను పెంపొందించేందుకు, కార్మిక హక్కులను కాపాడుకునేందుకు, శ్రమ దోపిడీని నిర్మూలించి…

విశాఖలో మత్తు ఇంజక్షన్లు స్వాధీనం

Apr 30,2024 | 21:42

 భార్యభర్తలు అరెస్టు ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : విశాఖ నగరంలోని ఎంవిపి పోలీసు స్టేషన్‌ పరిధిలో భారీగా మత్తు ఇంజక్షన్లను టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది మంగళవారం సీజ్‌…

భూసేకరణ నోటిఫికేషన్‌ రద్దుపై పిల్‌

Apr 30,2024 | 22:18

ప్రజాశక్తి-అమరావతి : రాజధాని అమరావతి ప్రాంతంలో భూసేకరణ ప్రకటనను గుంటూరు కలెక్టరు ఉపసంహరిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది.…

ఆ మేనిఫెస్టో అబద్దాల పుట్ట

Apr 30,2024 | 23:31

వ్యవసాయం దండగన్నది చంద్రబాబు కాదా? మైదుకూరు, కలికిరి, టంగుటూరు సభల్లో వైసిపి అధినేత జగన్‌ ప్రజాశక్తి – కడప ప్రతినిధి, ఒంగోలు బ్యూరో : గత టిడిపి…

స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించే వారికే ఓటు

Apr 30,2024 | 21:08

 విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు తోడ్పడేవారికే ఈ ఎన్నికల్లో కార్మికులు ఓట్లు వేయాలని విశాఖ…

నా భుజాలపై తుపాకి పెట్టొద్దు : ఎఎజి పొన్నవోలు సుధాకర్‌రెడ్డి

Apr 30,2024 | 21:06

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిపై సిబిఐ ఎఫ్‌ఐఆర్‌ చేసిన అంశంలో పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల పదేపదే అబద్ధాలు చెబుతున్నారని అడిషనల్‌ అడ్వకేట్‌…

నారాయణ నామినేషన్‌పై పిటిషన్‌ డిస్మిస్‌

Apr 30,2024 | 22:22

ప్రజాశక్తి-అమరావతి : నెల్లూరు టౌన్‌ టిడిపి అభ్యర్థి పి నారాయణ సమర్పించిన అఫిడవిట్‌లో రెండో భార్య ఇందిర, ఆమె ఆస్తుల వివరాలను వెల్లడించనందున ఆ నామినేషన్‌ను ఆమోదించకుండా…

రాష్ట్రాన్ని బిజెపికి తాకట్టు పెట్టిన పార్టీలను ఓడించాలి

Apr 30,2024 | 18:11

 సిహెచ్‌ బాబురావు, వల్లూరు భార్గవ ఉమ్మడి ప్రచారం  సెంట్రల్‌ లో కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ భారీ ర్యాలీ ప్రజాశక్తి-విజయవాడ : రాష్ట్రాన్ని బిజెపికి తాకట్టు పెట్టిన పార్టీలను…

మంగళగిరిని గోల్డెన్ హబ్ గా తయారు చేస్తాం : నారా బ్రాహ్మణి

Apr 30,2024 | 17:52

చేనేత, స్వర్ణకారులను ఆదుకుంటాం ప్రజాశక్తి మంగళగిరి : 2014-2019 మధ్య చంద్రబాబు పాలనలో అమరావతికి వచ్చి వెళ్లే వారితో మంగళగిరిలో వ్యాపారాలు బాగా సాగాయని, గడిచిన ఐదేళ్లుగా…