రాష్ట్రం

  • Home
  • సమస్యలు పరిష్కరించకుంటే 23 నుంచి సమ్మెలోకి..

రాష్ట్రం

సమస్యలు పరిష్కరించకుంటే 23 నుంచి సమ్మెలోకి..

Jan 8,2024 | 22:42

ఎస్‌సిఎస్‌కు 104, 108 ఉద్యోగుల సమ్మె నోటీసు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అనేక సంవత్సరాలుగా వైద్యారోగ్యశాఖలో సేవలందిస్తున్న తమ న్యాయమైన సమస్యలు ఈ నెల…

వార్షిక కౌలు చెల్లించాలిన సీఆర్డీఏ వద్ద రాజధాని రైతుల ఆందోళన

Jan 8,2024 | 15:23

ప్రజాశక్తి-అమరావతి: వార్షిక కౌలును వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సీఆర్డీఏ కార్యాలయం ఎదుట రాజధాని ప్రాంత రైతులు సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అసైన్డ్‌…

వైసీపీకి ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య రాజీనామా

Jan 8,2024 | 14:56

ప్రజాశక్తి-అమరావతి : వైసీపీని వీడుతున్న నేతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడారు. తాజాగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి సీనియర్‌ నేత, మాజీ…

నేడు పార్టీలతో సిఇసి భేటీ

Jan 8,2024 | 22:46

10న సిఎస్‌, డిజిపి, ఎన్నికల అధికారులతో సమీక్ష ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రం వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఓగస్‌ ఓటర్లు అత్యధికంగా నమోదయ్యారని, ఫారం-7…

హీరో యశ్‌ పుట్టినరోజున విషాదం.. బ్యానర్‌ కడుతూ ముగ్గురు అభిమానులు మృతి

Jan 8,2024 | 13:41

అమరావతి : కన్నడ స్టార్‌ హీరో యశ్‌ పుట్టినరోజున తీవ్ర విషాదం నెలకొంది. తమ హీరో బ్యానర్‌ను కట్టే సమయంలో ప్రమాదం జరిగి ముగ్గురు అభిమానులు మృతి…

కార్పొరేటర్‌ పదవికి కేశినేని శ్వేత రాజీనామా

Jan 8,2024 | 22:47

ప్రజాశక్తి – విజయవాడ: విజయవాడ నగర పాలక సంస్థ 11వ డివిజన్‌ టిటిడి కార్పొరేటర్‌ కేశినేని శ్వేత సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. నగర మేయర్‌…

28thDay: తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదు

Jan 8,2024 | 17:33

ప్రజాశక్తి-యంత్రాంగం : ఎస్మాను ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఒ నంబర్‌-2ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రంలో అంగన్‌వాడీలు నిరసనలు కొనసాగిస్తున్నారు. అంగన్వాడీలు వారి…

100 కార్లతో విశాఖ ఉక్కు పోరు…

Jan 8,2024 | 14:30

ఉక్కు మైన్స్ లీజును పునరుద్ధరణ చేయాలి  ర్యాలీగా బయలుదేరి వచ్చిన విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ సభ్యులు  ప్రజాశక్తి-విజయనగరం కోట : విశాఖ ఉక్కు ఆంధ్రుల ప్రాణ…

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లు సిఎం నడుచుకుంటున్నారు : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

Jan 8,2024 | 12:49

శింగనమల : ” మాట తప్పను.. మడమ తిప్పను అన్న ముఖ్యమంత్రి.. ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లు నడుచుకుంటున్నారు. ” అని అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే…