ఎన్నికలప్పుడు వచ్చే వారిని ప్రశ్నించాలి : సిపిఎం
ప్రజాశక్తి-గన్నవరం : ఎన్నికలప్పుడు ప్రజల వద్దకు వచ్చి మాయమాటలు చెబుతూ ఓట్లు వేయమని అడుగుతున్న వారిని ప్రశ్నించాలని ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి…
ప్రజాశక్తి-గన్నవరం : ఎన్నికలప్పుడు ప్రజల వద్దకు వచ్చి మాయమాటలు చెబుతూ ఓట్లు వేయమని అడుగుతున్న వారిని ప్రశ్నించాలని ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి…
ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో టిడిపి అభ్యర్థులపై నమోదైన కేసుల వివరాలను ఆ పార్టీ అభ్యర్థుల తరఫున పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్యకు అందజేసినట్లు…
తెలంగాణ: తెలంగాణలో ఏసీబీ దూకుడు పెంచింది. వంద రోజుల్లో 55 కి పైగా ఏసీబీ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది. అన్ని శాఖలో అవినీతి అధికారులపై ఏసీబీ…
న్యూఢిల్లీ : నేడు ఈడీ లిక్కర్ కేసుకు సంబంధించి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. న్యాయమూర్తి కావేరీ భవేజా…
ప్రజాశక్తి-భవానీపురం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మంగళవారం శ్రీరామనవమి వేడుకలు మంగళవారంనాడు ఘనంగా ప్రారంభమయ్యాయి. క్షేత్రపాలక శ్రీ ఆంజనేయ స్వామి, ఘాట్…
అమరావతి: ఎల్లుండి నుంచే ఏపీ, తెలంగాణల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో మరింతగా పొలిటికల్ హీట్ పెరగనుంది. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే..…
ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కార్పొరేట్ మతోన్మాద బిజెపి మిత్రులను, లోపాయికారిగా మోడీతో జతకట్టిన వైసిపిని ఓడించాలని సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ నాయకులు…
నాగర్కర్నూల్ : నాగర్కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం కాంగ్రెస్ పార్టీని వీడనున్నారు. రేపు ఢిల్లీలో బీఎస్పీ అధినేత్రి మాయావతిని మందా జగన్నాథం కలవనున్నారు. బహుజన్ సమాజ్…
అమరావతి: ఆధునికాంధ్ర సమాజ పితామహుడు కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. సామాజిక దురాచారాలపై ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. ఈ…