రాష్ట్రం
పాలీసెట్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
2024 ప్రవేశ పరీక్షలో 87.61 శాతం విద్యార్థులకు అర్హత సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి వెబ్ సైట్ లో డౌన్ లోడ్ కు సిద్దంగా…
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇంజినీర్ మృతి
ఇరువురికి తీవ్ర గాయాలు అయ్యాయి ప్రజాశక్తి-హుకుంపేట : గడుగు పల్లి గ్రామంలోని తాడే పుట్టు జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో…
గన్నవరంలో సిపిఐ(ఎం) బహిరంగ సభ – ఫోటోలు
విజయవాడ : గన్నవరంలో ఇండియా బ్లాక్ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ … బహిరంగ సభలో సిపిఐ ఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి,…
రోడ్డు ప్రమాదం ఇద్దరు అక్కడికక్కడే మృతి
ప్రజాశక్తి-పెద్దారవీడు : ప్రకాశం జిల్లాలోని పెద్దారవీడు మండలం గొబ్బూరు వద్ద జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిని…
గన్నవరంలో సిపిఐ(ఎం) బహిరంగ సభ – లైవ్
సభా ప్రాంగణానికి విచ్చేసిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
ప్రైవేటు బస్సు బోల్తా.. పది మందికి గాయాలు
ప్రజాశక్తి-అడ్డాకుల: మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం ఉదయం బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు.. అడ్డాకుల సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది. ఈ…
తెలంగాణలో భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ
హైదరాబాద్ : తీవ్ర ఎండలకు అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇరు రాష్ట్రాలలో దట్టమైన మబ్బులు, ఈదురు గాలులతో వాతావరణం చల్లబడింది. ఈ…
వేసవిలో ఉపశమనం – మరో 3 రోజులపాటు భారీ వర్షాలు
తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు మరో 3 రోజులపాటు కొనసాగే అవకాశం – రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నిప్పులు వెదజల్లే…