రాష్ట్రం

  • Home
  • మోడీ పాలనలో రాజ్యాంగ విధ్వంసం : సీతారాం ఏచూరి – లైవ్

రాష్ట్రం

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇంజినీర్‌ మృతి

May 8,2024 | 12:21

ఇరువురికి తీవ్ర గాయాలు అయ్యాయి ప్రజాశక్తి-హుకుంపేట : గడుగు పల్లి గ్రామంలోని తాడే పుట్టు జంక్షన్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో…

గన్నవరంలో సిపిఐ(ఎం) బహిరంగ సభ – ఫోటోలు

May 8,2024 | 15:09

విజయవాడ : గన్నవరంలో ఇండియా బ్లాక్ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ … బహిరంగ సభలో సిపిఐ ఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి,…

రోడ్డు ప్రమాదం ఇద్దరు అక్కడికక్కడే మృతి

May 8,2024 | 11:52

ప్రజాశక్తి-పెద్దారవీడు : ప్రకాశం జిల్లాలోని పెద్దారవీడు మండలం గొబ్బూరు వద్ద జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిని…

ప్రైవేటు బస్సు బోల్తా.. పది మందికి గాయాలు

May 8,2024 | 11:14

ప్రజాశక్తి-అడ్డాకుల: మహబూబ్‌నగర్‌ జిల్లాలో బుధవారం ఉదయం బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సు.. అడ్డాకుల సమీపంలో 44వ నంబర్‌ జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది. ఈ…

తెలంగాణలో భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్‌ జారీ

May 8,2024 | 11:03

హైదరాబాద్‌ : తీవ్ర ఎండలకు అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇరు రాష్ట్రాలలో దట్టమైన మబ్బులు, ఈదురు గాలులతో వాతావరణం చల్లబడింది. ఈ…

వేసవిలో ఉపశమనం – మరో 3 రోజులపాటు భారీ వర్షాలు

May 8,2024 | 10:52

తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు మరో 3 రోజులపాటు కొనసాగే అవకాశం – రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నిప్పులు వెదజల్లే…