రాష్ట్రం

  • Home
  • అధిష్టానం నిర్ణయం బట్టే అడుగులు : పురందేశ్వరి

రాష్ట్రం

అధిష్టానం నిర్ణయం బట్టే అడుగులు : పురందేశ్వరి

Mar 4,2024 | 11:13

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పొత్తులపై జాతీయ నాయకత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి తమ కార్యాచరణ ఉంటుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.…

లౌకికతత్వాన్ని కాపాడుకోవడానికి ప్రజలు ఐక్యమవ్వాలి

Mar 4,2024 | 10:59

సెక్యులర్‌ ఫోరం సదస్సులో వక్తల పిలుపు ప్రజాశక్తి- కర్నూలు : కార్పొరేషన్‌దేశంలో మతోన్మాదులను ఓడించడానికి, లౌకిక తత్వాన్ని కాపాడుకోవడానికి ప్రజలు కులమతాలకతీతంగా ఐక్యమై ముందుకు రావాలని సెక్యులర్‌…

14న చలో ఢిల్లీని జయప్రదం చేయాలి

Mar 4,2024 | 10:53

రైతు సంఘాల సమన్వయ సమితి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని, రైతు, కౌలురైతుల పంట రుణాలను రద్దు చేయాలని…

జిందాల్‌తో బతుకులు బుగ్గి

Mar 4,2024 | 10:40

నిర్వాసితుల గోడు 18 ఏళ్లు గడిచినా ఏర్పాటు కాని కంపెనీ భూములను తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : బాక్సైట్‌ శుద్ధి కర్మాగారం ఏర్పాటు…

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఎండ తీవ్రత..

Mar 4,2024 | 10:02

అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత పెరిగింది. మార్చి నెల ప్రారంభంలోనే భానుడు భగభగ మండిపోతున్నాడు. బెజవాడలో ఎండ తీవ్రత పెరిగింది. గతవారం రోజులుగా నిత్యం…

క్రికెట్‌ ఆడుతుండగా విషాదం.. గుండెపోటుతో టెకీ మృతి..

Mar 4,2024 | 09:52

హైదరాబాద్‌ : క్రికెట్‌ ఆడుతుండగా గుండెపోటు రావడంతో ఓ యువ టెకీ మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన కథనం…

వనపర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం – ఐదుగురు మృతి

Mar 4,2024 | 08:12

కొత్తకోట (వనపర్తి) : వనపర్తి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నాటకలోని బళ్లారి నుంచి 12మంది హైదరాబాద్‌కు వెళుతుండగా, దాదాపు తెల్లవారుజామున 3…

అరుణోదయ నగర్‌ రిజిస్ట్రేషన్‌ చేయాలి-న్యూ రాజరాజేశ్వరి పేటలో నిరసన దీక్ష 

Mar 4,2024 | 07:58

ప్రజాశక్తి – విజయవాడ :విజయవాడ రాజరాజేశ్వరి పేట అరుణోదయ నగర్‌లో ఇళ్ల రిజిస్ట్రేషన్‌ చేయాలని బుడమేరు రైలు బ్రిడ్జి కింద రోడ్లు నిర్మించి లైట్లు వేయించాలని స్థానికులు…

రోడ్డు ప్రమాదంలో మాచర్ల ఎమ్మెల్యే గన్‌మెన్‌ మృతి

Mar 4,2024 | 07:58

ప్రజాశక్తి-బాపట్ల :రోడ్డుప్రమాదంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గన్‌మెన్‌ మృతి చెందారు. ఈ ఘటన బాపట్ల-పొన్నూరు మార్గమధ్యలో చుండూరుపల్లి వద్ద ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన కథనం…