రాష్ట్రం

  • Home
  • దూరదర్శన్‌ శాంతిస్వరూప్‌ మృతి పట్ల ప్రముఖుల సంతాపం

రాష్ట్రం

దూరదర్శన్‌ శాంతిస్వరూప్‌ మృతి పట్ల ప్రముఖుల సంతాపం

Apr 5,2024 | 13:07

అమరావతి : దూరదర్శన్‌ మొదటి తరం న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ మృతిపై ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ…

తిరుపతి, ఎర్రగుట్టలో గుడిసెలు వేసిన 17 మందిపై బైండోవర్‌ కేసులు ఉపసంహరించాలి

Apr 5,2024 | 21:41

 దోశపాడు నిర్బంధం, బద్వేలులో గుడిసెల కూల్చివేతపై ఖండన  సిపిఎం రాష్ట్ర కమిటీ తీర్మానం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : తిరుపతి, ఎర్రగుట్టలో గుడిసెలు వేసిన 17…

‘వారిని’ గద్దె దించడమే జగ్జీవన్ రామ్ కు నివాళి

Apr 5,2024 | 12:09

ప్రజాశక్తి-విజయవాడ : బిజెపి, మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే జగ్జీవన్ రామ్ కు ఇచ్చే నిజమైన నివాళి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్…

తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య

Apr 5,2024 | 11:50

తెలంగాణ : సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఓ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం సాయంత్రం జరిగింది. కూకట్‌పల్లికి చెందిన దేవపంగు వివేక్‌ (14) నాదర్‌గుల్‌లోని…

ఇంకెందర్ని బలి తీసుకుంటావ్..?

Apr 5,2024 | 11:47

జగన్ పై నారా లోకేష్  ప్రజాశక్తి-మంగళగిరి : అంతులేని భూదాహం, ధన వ్యామోహంతో ఇంకెందరు బీసీలను బలి తీసుకుంటావని జగన్ ని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి…

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ లక్ష్యం : ఎస్పీ జి.బిందుమాధవ్‌

Apr 5,2024 | 11:11

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు జిల్లాలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు…

బైక్‌ ని ఢీకొట్టిన కారు – వ్యక్తి మృతి

Apr 5,2024 | 10:25

ప్రజాశక్తి -మార్టూరు రూరల్‌ (బాపట్ల) : బైక్‌ ని కారు ఢీకొన్న ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన మార్టూరులో శుక్రవారం చోటుచేసుకుంది. సినీఫక్కీలో జరిగిన ఘటన…

దగ్గుబాటి పురందేశ్వరిని కలిసిన కొండా నరేంద్ర

Apr 5,2024 | 11:07

ప్రజాశక్తి – బి.కొత్తకోట (అన్నమయ్య) : బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ని తంబళ్లపల్లి నియోజకవర్గం,బి.కొత్తకోటకు చెందిన టిడిపి నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త కొండ నరేంద్ర…

దిగ్గజ కంపెనీ టెస్లాను తెలంగాణకు రప్పించండి : కెటిఆర్‌

Apr 5,2024 | 08:51

తెలంగాణ : ఎలక్ట్రిక్‌ కార్ల తయారీలో ప్రపంచ దిగ్గజ కంపెనీ టెస్లాను తెలంగాణకు రప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు…