రాష్ట్రం

  • Home
  • తిరుమలలో టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం

రాష్ట్రం

తిరుమలలో టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం

Feb 10,2024 | 15:26

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన యాత్రికులతో నాలుగు కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని…

అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా..

Feb 10,2024 | 15:21

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు స్పీకర్‌ గడ్డం…

బడ్జెట్‌ పూర్తిగా నిరాశపరిచింది: కవిత

Feb 10,2024 | 15:16

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కీలక కమాండ్‌ చేశారు. శాసనమండలి మీడియా పాయింట్లు ఆమె మాట్లాడారు.…

మాజీ హోంమంత్రికి చేదు అనుభవం

Feb 10,2024 | 15:05

మెగా డీఎస్సీ ప్రకటించాలంటూ మంగళగిరిలో నిరసన  సుచరిత వాహనాన్ని అడ్డుకున్న తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు ప్రజాశక్తి-మంగళగిరి : మెగా డీఎస్సీ ప్రకటించాలంటూ శనివారం తెలుగు యువత,…

సార్వత్రిక ఎన్నికలపై ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్‌..

Feb 10,2024 | 15:01

అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా నవీకరణకు జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ జరగనుంది. రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌…

కూలిన బిల్డింగ్‌ పైకప్పు.. 8 వాహనాలు ధ్వసం

Feb 10,2024 | 14:47

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. బిల్డింగ్‌ పైకప్పు ఊడి హౌండా షోరూంలో పడ్డాయి. సిబ్బంది భయాందోళనతో బయటకు పరుగుతీశారు. అక్కడే ఉన్న కొత్త బైకులు…

అప్రంటీస్ విధానం తగదు : టి.ఎన్.యు.ఎస్  

Feb 10,2024 | 14:46

ప్రజాశక్తి-అమరావతి : ఉపాధ్యాయ నియామకాలలో అప్రంటీస్ విధానం ఎప్పుడో 12 ఏళ్ళ క్రితం అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసి 2012 డి…

పొత్తులపై కేడరుకు పవన్‌ కీలక సూచనలు

Feb 10,2024 | 14:32

ప్రజాశక్తి-అమరావతి: ఎన్నికల పొత్తులపై ఎలాంటి కామెంట్లు చేయొద్దని కేడరుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సూచించారు. జన హితం, రాష్ట్ర సమగ్రాభివద్ధికే జనసేన ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని…

మల్లారెడ్డి యూనివర్సిటీ ముందు ఉద్రిక్తత.. విద్యార్థుల నిరసన

Feb 10,2024 | 14:25

హైదరాబాద్‌: మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ ముందు విద్యార్థులు ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని రోజులుగా విద్యార్థులకు యూనివర్సిటీలో నాణ్యతలేని ఆహారం పెడుతూ అనారోగ్యం పాలు…