రాష్ట్రం

  • Home
  • కరీంనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఐదు ఇళ్లలో గ్యాస్‌ సిలిండర్లు పేలుడు

రాష్ట్రం

కరీంనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఐదు ఇళ్లలో గ్యాస్‌ సిలిండర్లు పేలుడు

Feb 20,2024 | 11:36

కరీంనగర్‌: కరీంనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం సుభాష్‌ నగర్‌లోని పూరి ఇళ్లలో భారీగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి దాదాపు ఐదు ఇళ్లలో…

ఇది కాలం చెల్లిన బస్సు..!

Feb 20,2024 | 11:31

ధర్మాజీగూడెం (ఏలూరు జిల్లా) : కాలం చెల్లిన ఆర్‌టిసి బస్సును ప్రయాణీకులు, విద్యార్థులే తోసుకుంటూ నడిపిన వైనం మంగళవారం ధర్మాజీగూడెంలో జరిగింది. ఏలూరు డిపోకు చెందిన ఆర్టీసీ…

ఓఆర్‌ఆర్‌ పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇరువురు మృతి

Feb 20,2024 | 11:15

హైదరాబాద్‌: నార్సింగ్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అదుపుతప్పి ఓఆర్‌ఆర్‌ పైనుంచి కిందపడటంతో ఇద్దరు మృతి చెందారు.…

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

Feb 20,2024 | 10:56

ప్రజాశక్తి-ప్రకాశం : బేస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలోని అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఒకదానికొకటి ఢకొీన్నాయి.…

వైసిపికి మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి గుడ్‌బై

Feb 20,2024 | 10:51

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : తనకు, తన సోదరుడు తాడిశెట్టి మురళీకి వైసిపిలో తగిన గుర్తింపులేనందున ఆ పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు…

జర్నలిస్టుపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి : రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

Feb 20,2024 | 10:48

అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సిద్ధం సభ కవరేజీకి వెళ్లిన ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై దాడి చేసిన వైసిపి కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా…

చంద్రబాబుతో చర్చకు సిద్ధం : సజ్జల

Feb 20,2024 | 10:43

సిపిఎస్‌, మద్యపాన నిషేధం తప్ప అన్నీ చేశాం 14 ఏళ్ల అధికారంతో ప్రజలకు ఏమి చేశారో చంద్రబాబు చెప్పాలి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని…

నూతక్కి గ్రామంలో వైద్య శిబిరం – ప్రజాశక్తి కథనంతో వైద్యాధికారుల్లో కదలిక

Feb 20,2024 | 10:39

ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌విష జ్వరాలతో అల్లాడుతున్న గ్రామస్తులపై ప్రజాశక్తి పత్రికలో కథనం రావడంతో వైద్యాధికారులు స్పందించారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం, నూతక్కి వారి కండ్రిగ గ్రామంలో చేజర్ల…

ఆరుగురు ఉద్యోగుల సస్పెన్షన్‌ – డయేరియా ప్రబలడంతో గుంటూరు కమిషనర్‌ చర్యలు

Feb 20,2024 | 10:11

వాల్‌ ఆపరేటర్‌ విధుల నుంచి తొలగింపు ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరులో తాగునీరు కలుషితం కావడానికి కారకులుగా పేర్కొంటూ ఆరుగురు ఉద్యోగులను నగర పాలక…