నత్త నడకన జలజీవన్ మిషన్ పనులు
– 2 ఏళ్లుగా పనిచేయని ఎర్రపోతవరం వాటర్ ట్యాంక్ ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : గ్రామీణ ప్రాంతాల ప్రజలందరికీ పరిశుభ్రతమైన రక్షిత మంచినీరు అందించాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం…
– 2 ఏళ్లుగా పనిచేయని ఎర్రపోతవరం వాటర్ ట్యాంక్ ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : గ్రామీణ ప్రాంతాల ప్రజలందరికీ పరిశుభ్రతమైన రక్షిత మంచినీరు అందించాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం…
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు ప్రజాశక్తి-విజయవాడ : దేశంలో ప్రజాగ్రహంతో బిజెపి ఓట్లు, సీట్లు తగ్గుతున్నా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, వైసిపిలు.. బిజెపిని…
హైదరాబాద్: ధరణి సమస్యల పరిష్కారం కోసం మధ్యాహ్నం 12:30కి సచివాలయంలో ధరణి కమిటి సమావేశం కానుంది. ధరణి సమస్యల పరిష్కారానికి నిర్వహించిన డ్రైవ్ పై కమిటీ సమీక్షించనుంది.…
హైదరాబాద్ : టీఎస్ ఇఎపిసెట్ -2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి కలిసి…
అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రజాశక్తి – గన్నవరం : సిఎం జగన్ విదేశీ పర్యటన నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయంలో శుక్రవారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ ఎన్ఆర్ఐ…
తిరుమల: శ్రీవారి దర్శనానికి తిరుమలలో యాత్రికుల రద్దీ శనివారం కూడా కొనసాగుతోంది. టోకెన్లు లేని యాత్రికులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు…
హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వేళ్లలో మార్పులు చేశారు. ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు చివరి…
హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల మరమ్మతుల విషయంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల…
ప్రజాశక్తి-అమరావతి :విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిర్వహణ కోసం 14 రైళ్లు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల…