రాష్ట్రం

  • Home
  • సోషల్‌ మీడియాలో రాజ్యాంగ పీఠిక షేర్‌

రాష్ట్రం

చర్చలు సఫలం – సమ్మె విరమించిన అంగన్‌వాడీలు

Jan 23,2024 | 10:14

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అమానుష దాడి అనంతరం సోమవారం రాత్రి అంగన్‌వాడీ సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో సమ్మెను విరమిస్తున్నట్లు…

పట్టాలు తప్పిన గూడ్స్‌.. తప్పిన పెను ప్రమాదం

Jan 23,2024 | 08:10

ప్రజాశక్తి-శింగరాయకొండ (ప్రకాశం జిల్లా) : గూడ్స్‌ రైలు పట్టాలు తప్పిన ఘటన ప్రకాశం జిల్లా శింగరాయకొండ రైల్వేస్టేషన్‌లో సోమవారం జరిగింది. నెల్లూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఖాళీ…

చిరంజీవి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలి : చింతా మోహన్‌

Jan 23,2024 | 08:09

 ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : చిరంజీవి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ చింతా మోహన్‌ తెలిపారు. రాజమహేంద్రవరం ప్రెస్‌…

ఉద్రిక్తంగా బిఆర్‌టిఎస్‌ రోడ్డు

Jan 23,2024 | 08:09

 అడ్డంకులు అధిగమించి నిరసన తెలిపిన అంగన్‌వాడీలు బలవంతంగా అదుపులోకి తీసుకుని ఇతర ప్రాంతాలకు తరలింపు మద్దతు తెలపడానికి వచ్చిన మధు, నరసింగరావు తదితరుల అరెస్ట్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో…

అంగన్వాడీలకు మద్దతుగా 24న రాష్ట్ర బంద్

Jan 23,2024 | 08:07

 ట్రేడ్‌ యూనియన్ల ప్రకటన  ప్రజా సంఘాల మద్దతు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అంగన్‌వాడీల అరెస్టులను నిరసిస్తూ బుధవారం రాష్ట్ర బంద్‌ నిర్వహించనున్నట్లు కార్మిక సంఘాలు…

అంగన్‌వాడీలపై అమానుషం

Jan 23,2024 | 08:04

అర్ధరాత్రి దీక్షా శిబిరంలో దుశ్శాసన పర్వం లైట్లు ఆపేసి విరుచుకుపడిన మగ పోలీసులు  నిరవధిక దీక్ష చేస్తున్న వారిపైన దారుణ ప్రవర్తన అరెస్ట్‌ చేసి సుదూర ప్రాంతాలకు…

అంగన్‌వాడీలపై నిర్బంధం ఆపాలి

Jan 22,2024 | 22:58

వామపక్షాల నిరాహార దీక్ష వెంటనే చర్చలకు ఆహ్వానించి సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ ప్రజలపై ప్రభుత్వ యుద్ధం : సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు కె రామకృష్ణ, వి…

ఆంధ్రప్రదేశ్‌ శకటం సిద్ధం

Jan 22,2024 | 21:29

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ‘ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యను మార్చడం – విద్యార్థులను ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా చేయడం’ ఇతివృత్తంతో ఆంధ్రప్రదేశ్‌ శకటం సిద్ధమైంది.…