రాష్ట్రం

  • Home
  • 2వ రోజు మున్సిపల్ కార్మికుల సమ్మె

రాష్ట్రం

2వ రోజు మున్సిపల్ కార్మికుల సమ్మె

Dec 27,2023 | 18:04

ప్రజాశక్తి-యంత్రాంగం :  మునిసిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న నిరవధిక సమ్మె రెండోవ రోజుకు చేరుకుంది.  వివిధ జిల్లాలో పలు…

జనవరి 1 అన్ని స్కూళ్లకు, బ్యాంకులకు సెలవు : తెలంగాణ సర్కార్‌

Dec 27,2023 | 13:28

హైదరాబాద్‌ : న్యూ ఇయర్‌ వేడుకలను జరుపుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. డిసెంబర్‌ 31 రాత్రి 1 గంట వరకు ఈ సెలబ్రేషన్స్‌ జరుపుకోవడానికి…

విజయవాడలో బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహ ప్రారంభం-జనవరి 20న..!

Dec 27,2023 | 13:16

విజయవాడ : విజయవాడలోని స్వరాజ్‌ మైదానంలో డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ స్మృతివనం, ఆయన విగ్రహ ప్రారంభోత్సవానికి జనవరి 20న సన్నాహాలు చేయాలని సర్కార్‌ నిర్ణయించింది. తాడేపల్లిలోని వైసిపి…

వర్మ తలను నరికి తెస్తే రూ.కోటి నజరానా : కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యలు

Dec 27,2023 | 12:39

అమరావతి : సమాజానికి కంటకంగా మారిన రాంగోపాల్‌ వర్మ తలను నరికి తెచ్చిన వారికి రూ. కోటి నజరానా చెల్లిస్తానంటూ కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.…

జూనియర్ డాక్టర్ల ధర్నా

Dec 27,2023 | 12:22

ఏడు నెలలుగా అందని స్టయి ఫండ్ ప్రజాశక్తి, విజయనగరం కోట : విజయనగరం సర్వజన హాస్పిటల్ జూనియర్ డాక్టర్లు ఈరోజు ఉదయం నుంచి ధర్నాకు దిగడం జరిగింది.…

రూ.కోటి ఆఫర్‌ వచ్చింది.. నిన్ను త్వరలో చంపేస్తా : స్థిరాస్తి వ్యాపారికి బెదిరింపు కాల్‌

Dec 27,2023 | 11:44

రాజేంద్రనగర్‌ (తెలంగాణ) : ‘నిన్ను చంపడానికి రూ.కోటి ఆఫర్‌ వచ్చింది. ఇప్పటికే రూ.50 లక్షలు అడ్వాన్స్‌ అందింది. నీ గురించి పూర్తి వివరాలు నాకు తెలుసు. నిన్ను…

మంచిర్యాల తీవ్ర విషాదం.. ఉరేసుకొని తల్లి, కూతురు ఆత్మహత్య

Dec 27,2023 | 11:35

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా మందమర్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తల్లి, కూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరి వేసుకొని తల్లి ధనలక్ష్మి(36), కూతురు…

వృద్ధురాలుపై దాడి చేసిన జడ్పిటిసిపై చర్యలు తీసుకోండి

Dec 27,2023 | 11:42

ప్రజాశక్తి-రంగంపేట : తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం సుభద్రంపేటలో వృద్ధురాలుపై చేయి చేసుకున్న జడ్పిటిసి రాంబాబుపై కేసు బుక్ చేసి తక్షణం చర్య తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర…

భిక్షాటనతో ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల నిరసన

Dec 27,2023 | 11:16

ఏడవ రోజు కొనసాగిన నిరవధిక సమ్మె ప్రజాశక్తి-యంత్రాంగం : సమస్యల పరిష్కారం కోరుతూ సమగ్ర సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులు చేపట్టిన సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. భిక్షాటన…