రాష్ట్రం

  • Home
  • మిమ్స్‌ ఉద్యోగులకు సిఐటియు అండ

రాష్ట్రం

మిమ్స్‌ ఉద్యోగులకు సిఐటియు అండ

Feb 16,2024 | 09:08

సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ ప్రజాశక్తి-నెల్లిమర్ల (విజయనగరం జిల్లా) : మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికుల పోరాటానికి సిఐటియు అండగా ఉంటుందని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె. సుబ్బరావమ్మ…

గిట్టుబాటు కాని వ్యవసాయం 

Feb 16,2024 | 09:07

దళారులు నిర్ణయించిందే ధర! కానరాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రజాశక్తి-శ్రీకాళహస్తి : ఏటేటా వరి సాగు అన్నదాతల పాలిట ఉరితాళ్లవుతున్నాయి.. రైతే రాజు..దేశానికి పట్టెడన్నం పెట్టేది రైతన్నేనంటూ…

విలేకరిపై దాడి చేసిన ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోండి

Feb 16,2024 | 08:58

ఎపిడబ్ల్యుజెఎఫ్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అమరావతి మండలంలోని న్యూస్‌టుడే కంట్రిబ్యూటర్‌ విలేకరి పరమేశ్వరరావుపై దాడికి పాల్పడ్డ ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌…

రైతులపై దాడిని ఖండించండి 

Feb 16,2024 | 08:51

నేటి గ్రామీణ బంద్‌, పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలి  ఎపి రైతు సంఘాల సమన్వయ సమితి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వ్యవసాయ రంగానికి నరేంద్ర మోడీ ఇచ్చిన…

చేతకాక.. ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా? 

Feb 16,2024 | 08:48

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షర్మిల ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నా రా? అని కాంగ్రెస్‌ పార్టీ…

టిడిపిలోకి పలువురు వైసిపి నేతలు

Feb 16,2024 | 08:46

చంద్రబాబు సమక్షంలో చేరిక ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పలు నియోజకవర్గాలకు చెందిన వైసిపి నేతలు టిడిపి గూటికి చేరారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వారికి…

సమ్మె కాలపు హామీలు అమలు చేయాలి

Feb 16,2024 | 08:33

పలుచోట్ల మున్సిపల్‌ కార్మికుల ఆందోళనలు ప్రజాశక్తి-యంత్రాంగం : సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలపై జిఒలు విడుదల చేయాలని కోరుతూ మున్సిపల్‌ కార్పొరేషన్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌…

రాజకీయ ప్రకటనలకు ముందస్తు ఆమోదం తప్పనిసరి 

Feb 16,2024 | 08:30

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్‌ మీడియాలో వచ్చే రాజకీయ ప్రకటనలు తప్పనిసరిగా ఎంసిఎంసి కమిటీ…

టిడిపి, జనసేన కలిస్తే జగన్‌ కుర్చీ ఖాళీ 

Feb 16,2024 | 08:28

‘విధ్వంసం’ పుస్తకావిష్కరణలో చంద్రబాబు  జగన్‌ పాలనంతా విధ్వంసమే : పవన్‌కల్యాణ్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి-జనసేన కలిస్తే జగన్‌ కుర్చీ ఖాళీ అవుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత…