రాష్ట్రం

  • Home
  • ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు దుగ్గి చెన్నారెడ్డి మృతి

రాష్ట్రం

ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు దుగ్గి చెన్నారెడ్డి మృతి

Jan 10,2024 | 21:21

ప్రజాశక్తి – రెడ్డిగూడెం, విస్సన్నపేట: ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ ఉద్యమంలో చీఫ్‌ కొరియర్‌గా పనిచేసిన దిగి చెన్నారెడ్డి (97) బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస…

న్యాయమైన సమస్యలకు పరిష్కారం చూపాలి

Jan 10,2024 | 21:04

-22వ రోజుకు చేరుకున్న ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సమ్మె ప్రజాశక్తి-యంత్రాంగం:తమను రెగ్యులర్‌ చేయాలని, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 22 రోజులుగా…

పవర్‌ ప్లాంట్‌ ప్రాజెక్ట్‌కు భూమివ్వం

Jan 10,2024 | 21:01

నంద్యాల జాయింట్‌ కలెక్టర్‌కు రైతుల వినతి ప్రజాశక్తి-నంద్యాల కలెక్టరేట్‌ :గ్రీన్‌ కో పవర్‌ ప్లాంట్‌ ప్రాజెక్ట్‌కు తమ భూమి ఇవ్వబోమని బాధిత రైతులు తేల్చి చెప్పారు. నంద్యాల…

చంద్రబాబు పచ్చి మోసగాడు.. అందులో డౌటేమి లేదు : టీడీపీ ఎంపీ కేశినేని నాని

Jan 10,2024 | 17:53

అమరావతి : ఏపీలోని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను త్వరలో వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు పచ్చి మోసగాడని,…

వైసీపీకి మరో షాక్‌.. కర్నూలు ఎంపీ డా.సంజీవకుమార్‌ రాజీనామా

Jan 10,2024 | 17:02

ప్రజాశక్తి-అమరావతి : వైసీపీకి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి కర్నూలు ఎంపీ డా.సంజీవకుమార్‌ రాజీనామా చేశారు. అలాగే ఎంపీ పదవికి కూడా రిజైన్‌ చేసిన ఆయన…

సీఎం జగన్‌తో ముగిసిన కేశినేని నాని భేటీ

Jan 10,2024 | 16:58

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ ముగిసింది. బుధవారం మధ్యాహ్నాం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.…

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష: టీటీడీ జేఈవో

Jan 10,2024 | 16:23

తిరుపతి : తిరుపతిలోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేయాలని తిరమల తిరుపతి దేవస్థానం జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.…

స్వతంత్రంగానే పోటీ శ్రీ కాపు రామచంద్రారెడ్డి

Jan 11,2024 | 07:50

ప్రజాశక్తి – రాయదుర్గం : రానున్న అసెంబ్లీ ఎన్నికలలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల నుంచి తాను, తన కుటుంబ సభ్యులు ఎన్నికల బరిలో ఉంటామని…

వైఎస్‌ జగన్‌తో టీడీపీ ఎంపీ కేశినేని నాని భేటి..

Jan 10,2024 | 15:53

అమరావతి : ఏపీలో మరో మూడు నెలల్లో జరుగనున్న అసెంబ్లీ, సాధారణ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. గెలుపే ముఖ్యంగా కదుపుతున్న పావుల్లో అవకాశం దక్కని…