రాష్ట్రం

  • Home
  • ఉపాధి పనులు చూపండి

రాష్ట్రం

ఉపాధి పనులు చూపండి

Mar 27,2024 | 21:35

– ఏలూరు కలెక్టరేట్‌ వద్ద విలీన గ్రామాల పేదలు ధర్నా ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌:ఏలూరు నగరంలో విలీనం చేసిన ఏడు గ్రామ పంచాయతీల పేదలు తమకు…

పొలంలో బైకులు నడిపి రైతుల నిరసన – సాగు నీరందించాలని డిమాండ్‌

Mar 27,2024 | 21:31

ప్రజాశక్తి- తాళ్లరేవు(కాకినాడ జిల్లా) :సాగునీరు లేక పంటలు బీటలు వాడుతున్నాయని, వెంటనే సాగు నీరందించాలని కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి.మల్లవరంలోని గ్రాంట్‌ ప్రాంతంలోని పంట పొలాల్లో…

మనువాద కౌగిట్లోకి మాదిగలను నెట్టొద్దు

Mar 27,2024 | 21:27

– మతతత్వ పార్టీలకు మందకృష్ణ అమ్ముడుపోయారు – ఎంఆర్‌పిఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి:మతతత్వ పార్టీ బిజెపికి, ఆ పార్టీతో పొత్తుపెట్టుకున్న టిడిపి,…

రాత ప్రతుల్లోని విజ్ఞానాన్ని భవిష్యత్‌ తరాలకు అందించాలి

Mar 27,2024 | 20:16

– సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ ప్రజాశక్తి – తిరుమల :రాతప్రతుల్లోని విజ్ఞానాన్ని భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌…

ఏపీలో పింఛన్ల పంపిణీపై వాలంటీర్లకు కీలక ఆదేశాలు

Mar 27,2024 | 17:58

ప్రజాశక్తి-అమరావతి: ఏపీలో పింఛన్ల పంపిణీపై వాలంటీర్లకు గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్‌) సర్క్యులర్‌ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ దష్ట్యా బ్యాంకుల నుంచి…

గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని మృతి..

Mar 27,2024 | 17:36

ప్రజాశక్తి-గుంటూరు : గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన పల్నాడు జిల్లాలోని గుడ్లవల్లేరు మండలం నాగవరంలో చోటు చేసుకుంది. చిన్నారి (15) స్థానిక…

పెళ్లింట తీవ్ర విషాదం.. ముగ్గురు మృతి.. 20 మందికి తీవ్ర గాయాలు

Mar 27,2024 | 17:21

హైదరాబాద్‌ : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందం ప్రయాణిస్తోన్న ట్రాక్టర్‌ బోల్తా పడి ముగ్గరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20…

టీడీపీకి ఏ కంటైనర్‌ చూసినా డ్రగ్స్‌ కంటైనరే గుర్తొస్తొంది : వైవీ

Mar 27,2024 | 17:18

అమరావతి : విజయవాడలోని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ రెడ్డి క్యాంపు కార్యాలయంలోకి కంటైనర్‌ రాకపై వైసీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాలపై…

వైఎస్సార్‌ ఘాట్‌ నుంచి ప్రారంభమైన సీఎం జగన్‌ బస్సు యాత్ర

Mar 27,2024 | 16:52

ప్రజాశక్తి-ఇడుపులపాయ : ఏపీ సీఎం జగన్‌ ఇవాళ్టి నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. ‘మేమంతా సిద్ధం’ పేరిట ఆయన బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఈ…