రాష్ట్రం

  • Home
  • కాజాలో జొన్నశివశంకర్‌ విస్తృత ప్రచారం

రాష్ట్రం

కాజాలో జొన్నశివశంకర్‌ విస్తృత ప్రచారం

Apr 23,2024 | 11:38

ప్రజాశక్తి-మంగళగిరి రూరల్‌ (గుంటూరు) : ఎర్ర జెండాలు చేత పట్టి… వీధి వాడ కలియపట్టి… ప్రజల ఓట్లను అభ్యర్ధిస్తూ సీపీఐ, కాంగ్రెస్‌ బలపరిచిన సిపిఎం అభ్యర్థి జొన్న…

తెలంగాణలో అగ్నిప్రమాదం – 20 కార్లు దగ్ధం

Apr 23,2024 | 11:32

తెలంగాణ : తెలంగాణలోని యూసఫ్‌గూడలో ఉన్న గణపతి కాంప్లెక్స్‌లో సెకండ్‌ హ్యాండ్‌ కార్లు విక్రయించే నాని కార్స్‌లో సోమవారం అర్థరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు…

కూలిన నిర్మాణంలో వున్న వంతెన.. తప్పిన ప్రమాదం..

Apr 23,2024 | 13:08

పెద్దపల్లి :మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడులో నిన్న (సోమవారం) అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఓడూరు-భూపాలపల్లి జిల్లా…

ఎటిఎం వాహనంలో డబ్బు చోరీచేసిన నిందితుడు ఆత్మహత్య

Apr 23,2024 | 11:00

ప్రజాశక్తి-సంతనూతలపాడు (ప్రకాశం జిల్లా) : ఎటిఎం వాహనంలో రూ.64 లక్షల చోరీ కేసులో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలంలోని కామేపల్లివారిపాలెంలో…

నవ వధువు ఆత్మహత్య

Apr 23,2024 | 10:57

చంద్రుగొండ (భద్రాద్రి కొత్తగూడెం) : ఉన్నత చదువులు చదువుకుంటానని చెప్పినప్పటికీ కుటుంబసభ్యులు వివాహం చేయడంతో నవ వధువు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం…

సిఎం సభకు బస్సులు పోయె – ప్రయాణీకులకు ఇక అవస్థే..!

Apr 23,2024 | 10:39

ప్రజాశక్తి-విజయనగరం కోట : నేడు విజయనగరంలో సిఎం జగన్‌ ర్యాలీ సందర్భంగా …. విజయనగరం ఎపిఎస్‌ఆర్‌టిసి డిపో నుంచి బస్సులన్నిటినీ విశాఖపట్నం, గాజువాక, మద్దిలపాలెం, పొంగవరపుకోటకు సిఎం…

భారీ ర్యాలీగా నామినేషన్‌కు బయల్దేరిన పవన్‌

Apr 23,2024 | 10:37

ప్రజాశక్తి-పిఠాపురం: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కాసేపట్లో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులోని నివాసం నుంచి ఆయన బయల్దేరారు. పవన్‌ నామినేషన్‌ సందర్భంగా…

మహిళపై అమానుషానికి పాల్పడిన సంగారెడ్డి యువకులు అరెస్టు

Apr 23,2024 | 10:01

మూసాపేట (హైదరాబాద్‌) : మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన కేసుకు సంబంధించి పోలీసులు నిందితులను గుర్తించినట్లు తెలిసింది. కూకట్‌పల్లి వైజంక్షన్‌లోని ఓ భవనం…

మంచులో కూరుకుపోయి తెలుగు వైద్య విద్యార్థి మృతి

Apr 23,2024 | 09:12

మాడుగుల (అనకాపల్లి) : వైద్య విద్య కోసం కిర్గిజ్‌స్థాన్‌ వెళ్లిన తెలుగు విద్యార్థి అక్కడి జలపాతం సందర్శనకు వెళ్లి మృతి చెందిన ఘటన గత ఆదివారం జరిగింది.…