రాష్ట్రం

  • Home
  • విఆర్‌ఎలకు పే స్కేల్‌ అమలు చేయాలి

రాష్ట్రం

విఆర్‌ఎలకు పే స్కేల్‌ అమలు చేయాలి

Jan 25,2024 | 09:44

ఎపి గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని విఆర్‌ఎలకు తెలంగాణ తరహాలో పే స్కేల్‌ను, ఉద్యోగోన్నతులను అమలు చేయాలని ఎపి గ్రామ రెవెన్యూ…

వైసిపి అద్దంకి మాజీ ఇన్‌ఛార్జి క్వారీలో తనిఖీ

Jan 25,2024 | 09:42

ప్రజాశక్తి-బల్లికురవ రూరల్‌ :  వైసిపి అద్దంకి నియోజకవర్గ మాజీ ఇన్‌ఛార్జి బాచిన కృష్ణ చైతన్యకు సంబంధించిన గ్రానైట్‌ క్వారీలో మైనింగ్‌ అధికారులు బుధవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.…

HMDA మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ అరెస్ట్‌..

Jan 25,2024 | 09:15

.హైదరాబాద్‌ : హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ ఎస్‌.బాలకృష్ణ అరెస్టయ్యారు. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆయనను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు…

‘డ్వాక్రా’ వడ్డీ దోచుకుంటున్న ప్రభుత్వం

Jan 25,2024 | 08:40

 జిఓ 2 రద్దు చేయాలి : వి. శ్రీనివాసరావు ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : డ్వాక్రా మహిళలు కష్టపడి చేస్తున్న పొదుపు వడ్డీని రాష్ట్ర ప్రభుత్వందోచుకుంటోందని సిపిఎం రాష్ట్ర…

ఎవరికీ లేని ఆంక్షలు ఉపాధ్యాయులపైనే ఎందుకు?

Jan 25,2024 | 08:35

ఇది ఏ ప్రజాస్వామ్యం : యుటిఎఫ్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎవరికీ లేని సెక్షన్‌-30 ఆంక్షలు ఉపాధ్యాయులకు, ప్రత్యేకించి తమ సంఘానికి ఎందుకు ఉంటుందో చెప్పాలని యుటిఎఫ్‌…

ఉపాధ్యాయుల ముందస్తు అరెస్టు

Jan 25,2024 | 08:33

‘చలో విజయవాడ’ వెళ్లనీయకుండా పోలీసుల నిర్బంధం ప్రజాశక్తి- యంత్రాంగం :  ‘చలో విజయవాడ’కు వెళ్లనీయకుండా విజయనగరం జిల్లాలో యుటిఎఫ్‌ నాయకులను, ఉపాధ్యాయులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.…

శ్రీనివాస్‌కు న్యాయం చేయాలి

Jan 25,2024 | 08:31

 రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఐదేళ్ల క్రితం విశాఖపట్నంలో సిఎం జగన్‌పై జరిగిన దాడి ఘటనలో జనపల్లి శ్రీనివాస్‌ అన్యాయంగా ఐదేళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తున్నారని,…

విద్యుత్‌ పిఆర్‌సితో ఇంజినీర్లకు నష్టం

Jan 25,2024 | 08:28

ఎఇఇ అసోసియేషన్‌ డైరీ ఆవిష్కరణలో నాయకులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్‌ ఉద్యోగులకు ప్రకటించిన పిఆర్‌సిలో ఇంజినీర్లకు తీవ్రమైన నష్టం జరిగిందని విద్యుత్‌ ఇంజినీర్ల నాయకులు అన్నారు.…

జగన్‌పై దాడి కేసులో శ్రీనివాస్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వు

Jan 25,2024 | 08:24

ప్రజాశక్తి-అమరావతి : విపక్ష నేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నప్పుడు విశాఖలో జరిగిన కత్తితో దాడి కేసులో నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు…