అసైన్డ్ భూ కొనుగోళ్లపై సమగ్ర విచారణ చేయాలి
ఆ భూములను లాక్కోవడం పెద్ద కుంభకోణం కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి మల్యాద్రి ప్రజాశక్తి – పూసపాటిరేగ (విజయనగరం జిల్లా) : అసైన్డ్ భూ కొనుగోళ్లపై సమగ్ర విచారణ…
ఆ భూములను లాక్కోవడం పెద్ద కుంభకోణం కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి మల్యాద్రి ప్రజాశక్తి – పూసపాటిరేగ (విజయనగరం జిల్లా) : అసైన్డ్ భూ కొనుగోళ్లపై సమగ్ర విచారణ…
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి వెంకటేశ్వర్లు ప్రజాశక్తి- దేవీపట్నం (అల్లూరి సీతారామరాజు జిల్లా) : పోలవరం నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర…
ప్రజాశక్తి-చింతకొమ్మదిన్నె (వైఎస్ఆర్ జిల్లా) : వైఎస్ఆర్ జిల్లా చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని జయరాజ్ గార్డెన్ సమీపంలోని చెక్పోస్టు వద్ద శుక్రవారం రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కారులో…
నంద్యాల : నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది.. శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానం పరిధిలో అటవీశాఖ సరిహద్దు వివాదం…
ప్రజాశక్తి- గజపతినగరం (విజయనగరం) : పాము కాటుతో వైసిపి నాయకుడు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలో శనివారం చోటు చేసుకుంది. మృతుని కుటుంబ…
ప్రజాశక్తి- యంత్రాంగం : ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో వడదెబ్బకు శనివారం నలుగురు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకరారం… ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామానికి…
అమరావతి : మరో మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా … కౌంటింగ్ కేంద్రాల చుట్టూ భారీ భద్రతో ఏర్పాట్లను చేస్తున్నారు. అనంతపురం ఎస్పీ…
ప్రజాశక్తి -తిరుమల : తిరుమల శ్రీవారిని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. శనివారం ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు…
ప్రజాశక్తి-అమరావతి : 2024 లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఏప్రిల్ 19న ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ జూన్ 1తో ముగిసింది. మొత్తం 7 దశల్లో దేశంలోని 543 లోక్సభ…