రాష్ట్రం

  • Home
  • అసైన్డ్‌ భూ కొనుగోళ్లపై సమగ్ర విచారణ చేయాలి

రాష్ట్రం

అసైన్డ్‌ భూ కొనుగోళ్లపై సమగ్ర విచారణ చేయాలి

Jun 1,2024 | 21:26

ఆ భూములను లాక్కోవడం పెద్ద కుంభకోణం కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి మల్యాద్రి ప్రజాశక్తి – పూసపాటిరేగ (విజయనగరం జిల్లా) : అసైన్డ్‌ భూ కొనుగోళ్లపై సమగ్ర విచారణ…

పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి

Jun 1,2024 | 21:10

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి వెంకటేశ్వర్లు ప్రజాశక్తి- దేవీపట్నం (అల్లూరి సీతారామరాజు జిల్లా) : పోలవరం నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర…

రూ.1.5 కోట్లు నగదు సీజ్‌

Jun 1,2024 | 21:06

ప్రజాశక్తి-చింతకొమ్మదిన్నె (వైఎస్‌ఆర్‌ జిల్లా) : వైఎస్‌ఆర్‌ జిల్లా చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని జయరాజ్‌ గార్డెన్‌ సమీపంలోని చెక్‌పోస్టు వద్ద శుక్రవారం రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కారులో…

శ్రీశైలంలో సరిహద్దు వివాదం

Jun 1,2024 | 20:25

నంద్యాల : నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది.. శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానం పరిధిలో అటవీశాఖ సరిహద్దు వివాదం…

పాము కాటుతో వైసిపి మండల నాయకుడు మృతి

Jun 1,2024 | 20:21

ప్రజాశక్తి- గజపతినగరం (విజయనగరం) : పాము కాటుతో వైసిపి నాయకుడు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలో శనివారం చోటు చేసుకుంది. మృతుని కుటుంబ…

వడదెబ్బకు నలుగురు మృతి

Jun 1,2024 | 21:13

ప్రజాశక్తి- యంత్రాంగం : ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో వడదెబ్బకు శనివారం నలుగురు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకరారం… ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామానికి…

డ్రోన్‌ కెమెరాలు – భారీభదత్రతో కౌంటింగ్‌కు ఏర్పాట్లు

Jun 1,2024 | 20:20

అమరావతి : మరో మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా … కౌంటింగ్‌ కేంద్రాల చుట్టూ భారీ భద్రతో ఏర్పాట్లను చేస్తున్నారు. అనంతపురం ఎస్పీ…

శ్రీవారి సేవలో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి

Jun 1,2024 | 22:55

ప్రజాశక్తి -తిరుమల : తిరుమల శ్రీవారిని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. శనివారం ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు…

కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్.. ఫలితాల కోసం ఎదురు చూపులు

Jun 1,2024 | 21:43

ప్రజాశక్తి-అమరావతి : 2024 లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఏప్రిల్‌ 19న ప్రారంభమైన పోలింగ్‌ ప్రక్రియ జూన్‌ 1తో ముగిసింది. మొత్తం 7 దశల్లో దేశంలోని 543 లోక్‌సభ…