రాష్ట్రం

  • Home
  • పొత్తు ధర్మాన్ని పాటించాలి – జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

రాష్ట్రం

పొత్తు ధర్మాన్ని పాటించాలి – జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

Mar 27,2024 | 21:47

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఎక్కడా పొరపాట్లకు, లోటుపాట్లకు తావివ్వకుండా పొత్తు ధర్మాన్ని పాటించాలని పార్టీ శ్రేణులకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సూచించారు. ఈ మేరకు బుధవారం…

నూతన వేతన ఒప్పందంపై ఐపిఎ కుటిల వైఖరి

Mar 27,2024 | 21:45

– విశాఖ పోర్టు అడ్మినిస్ట్రేషన్‌ వద్ద ధర్నా ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (విశాఖపట్నం) :విశాఖ పోర్టు ఉద్యోగులు అఖిల భారత మేజర్‌ పోర్టుల కార్మిక ద్రోహదినం పాటించారు. ఈ మేరకు…

శారదమ్మకు కన్నీటి వీడ్కోలు – ముగిసిన అంత్యక్రియలు

Mar 27,2024 | 21:42

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిథి :సిపిఎం సీనియర్‌ నేత, నెల్లూరు జిల్లా మార్క్సిస్టు ఉద్యమ నిర్మాత జక్కా వెంకయ్య కుమార్తె కందల శారదమ్మ (63)కు కన్నీటి వీడ్కోలు పలికారు. నెల్లూరు…

అర్చకుడిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి – సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

Mar 27,2024 | 21:51

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:కాకినాడలో అర్చకుడిపై దాడిచేసిన వైసిపి కార్పొరేటర్‌ సిరియాల చంద్రరావుపై చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు…

రజకులకు సామాజిక రక్షణ చట్టం చేయాలి – సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శ భాస్కరయ్య

Mar 27,2024 | 21:38

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ :రాష్ట్ర వ్యాప్తంగా రజక వృత్తిదారులపై జరుగుతున్న సామాజిక దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసుల నివారణకు రజకులకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌…

ఉపాధి పనులు చూపండి

Mar 27,2024 | 21:35

– ఏలూరు కలెక్టరేట్‌ వద్ద విలీన గ్రామాల పేదలు ధర్నా ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌:ఏలూరు నగరంలో విలీనం చేసిన ఏడు గ్రామ పంచాయతీల పేదలు తమకు…

పొలంలో బైకులు నడిపి రైతుల నిరసన – సాగు నీరందించాలని డిమాండ్‌

Mar 27,2024 | 21:31

ప్రజాశక్తి- తాళ్లరేవు(కాకినాడ జిల్లా) :సాగునీరు లేక పంటలు బీటలు వాడుతున్నాయని, వెంటనే సాగు నీరందించాలని కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి.మల్లవరంలోని గ్రాంట్‌ ప్రాంతంలోని పంట పొలాల్లో…

మనువాద కౌగిట్లోకి మాదిగలను నెట్టొద్దు

Mar 27,2024 | 21:27

– మతతత్వ పార్టీలకు మందకృష్ణ అమ్ముడుపోయారు – ఎంఆర్‌పిఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి:మతతత్వ పార్టీ బిజెపికి, ఆ పార్టీతో పొత్తుపెట్టుకున్న టిడిపి,…

రాత ప్రతుల్లోని విజ్ఞానాన్ని భవిష్యత్‌ తరాలకు అందించాలి

Mar 27,2024 | 20:16

– సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ ప్రజాశక్తి – తిరుమల :రాతప్రతుల్లోని విజ్ఞానాన్ని భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌…