రాష్ట్రం

  • Home
  • సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర వెలకట్టలేనిది

రాష్ట్రం

సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర వెలకట్టలేనిది

Mar 9,2024 | 11:13

ప్రజాశక్తిలో మహిళా దినోత్సవ సభలో ఎడిటర్‌ బి తులసీదాస్‌ హాజరైన ఇఎస్‌ఐ అధికారి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, సమాజాభివృద్ధిలో…

గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి

Mar 9,2024 | 10:33

ప్రజాశక్తి-కర్నూలు : గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం హనుమాపురం గ్రామం వద్ద చోటు చేసుకుంది. ఆదోని నుంచి…

అధ్యయనశీలి బృందాకరత్‌ : ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్‌ పుణ్యవతి

Mar 9,2024 | 10:32

బృందా జ్ఞాపకాలు ‘రీటా నేర్చిన పాఠం’ పుస్తకావిష్కరణ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మహిళా ఉద్యమకారిణి, ఐద్వా జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి బృందాకరత్‌ అధ్యయన శీలి అని…

రేపటి నుంచి గ్రూప్‌-1 హాల్‌ టికెట్లు

Mar 9,2024 | 10:24

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) గ్రూప్‌-1 హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌లో ఆదివారం నుంచి పొందుపరచనుంది. ఈ మేరకు కమిషనర్‌ కార్యదర్శి జె…

11న ఎస్‌బిఐల ముందు నిరసన- సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు

Mar 8,2024 | 21:25

-ఎన్నికల బాండ్ల వివరాలు ప్రకటించాలని డిమాండ్‌ ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :ఎన్నికల బాండ్ల వివరాలు ప్రకటించాలని డిమాండ్‌చేస్తూ ఈ నెల 11వ తేదీన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌…

బిజెపితో టిడిపి, జనసేన పొత్తు రాష్ట్రానికి అంధకారమే

Mar 8,2024 | 20:36

-గ్యాస్‌ ధర తగ్గింపు కంటితుడుపు చర్య : వి శ్రీనివాసరావు – సిపిఎం మహిళా ప్రణాళిక ఆవిష్కరణ ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి :బిజెపితో టిడిపి, జనసేన…

మేత పోరంబోకు భూములు పంచాల్సిందే – పేదల భూపోరాటం

Mar 8,2024 | 20:26

ప్రజాశక్తి – వెంకటగిరి రూరల్‌ :తిరుపతి జిల్లా వెంకటగిరి రెవెన్యూ పరిధిలోని మేత పోరంబోకు భూములను పంచాలని డిమాండ్‌ చేస్తూ పేదలు భూపోరాటం చేపట్టారు. అధికారులకు ఎన్నిసార్లు…

ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు దేశవ్యాప్త ఉద్యమం

Mar 8,2024 | 20:11

– విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం): ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు దేశ వ్యాప్త ఉద్యమం అవసరమని విశాఖ ఉక్కు…