రాష్ట్రం

  • Home
  • అనుమానాస్పద స్థితిలో దళిత యువకుడు మృతి

రాష్ట్రం

అనుమానాస్పద స్థితిలో దళిత యువకుడు మృతి

Dec 26,2023 | 09:38

హత్య? ప్రమాదమా? అనే కోణంలో దర్యాప్తు ప్రజాశక్తి- కొవ్వూరు, చాగల్లు : ఓ దళిత యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు…

సన్‌ బర్న్‌ వేడుకలకు అనుమతినివ్వలేదు: సైబరాబాద్‌ సీపీ

Dec 25,2023 | 14:33

హైదరాబాద్‌ : 2024 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో సన్‌ బర్న్‌ ఈవెంట్‌కు అనుమతుల్లేవని సైబరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అవినాష్‌ మహంతి స్పష్టం చేశారు.…

లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు.. అందరూ సిద్ధంగా ఉండండి : కెటిఆర్‌

Dec 25,2023 | 14:00

తెలంగాణ : లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కెటిఆర్‌ చేవెళ్ల పార్టీ నేతలకు సూచించారు. చేవెళ్ల లోక్‌సభ…

విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద ఉద్రిక్తత

Dec 25,2023 | 13:50

విజయవాడ : విజయవాడ బెంజిసర్కిల్‌ వద్ద సోమవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. బెంజ్‌ సర్కిల్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి కాకాని వెంకటర్నతం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.…

బిగ్‌బాస్‌-7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ కేసు : మరో ముగ్గురు అరెస్టు

Dec 25,2023 | 13:39

హైదరాబాద్‌ : బిగ్‌బాస్‌-7 విజేత పల్లవి ప్రశాంత్‌కు సంబంధించిన కేసులో మరో ముగ్గురు… నగరంలోని సరూర్‌నగర్‌కు చెందిన విద్యార్థి అవినాష్‌ రెడ్డి, యూసఫ్‌గూడకు చెందిన సుధాకర్‌, పవన్‌లను…

మా సమస్యలను పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తాం : అంగన్వాడీలు

Dec 25,2023 | 12:57

అమరావతి : ఈనెల 31 వరకు శాంతియుతంగా పోరాడుతున్నామని… అప్పటికీ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు. జగన్‌…

14వ రోజు కొనసాగుతోన్న అంగన్వాడీల సమ్మె

Dec 30,2023 | 14:53

అమరావతి : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ …. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు కొనసాగిస్తోన్న నిరవధిక సమ్మె సోమవారంతో 14 వ రోజుకు చేరింది. 40 యేళ్లుగా…

పొగమంచు – విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై ఆగిన వాహనాలు

Dec 25,2023 | 10:48

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణను పొగమంచు కమ్మేసింది. గత రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలికి రెండు తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి.…