ఉండిలో టిడిపి రెబల్
ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ప్రజాశక్తి-భీమవరం : ఉండి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు (కలపూడి శివ ) రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా…
ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ప్రజాశక్తి-భీమవరం : ఉండి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు (కలపూడి శివ ) రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా…
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : హోలీ పండుగ సీజన్లో అదనపు రద్దీని తగ్గించడానికి ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే నిర్ణయించింది. 08845 సంత్రాగచ్చి – మహబూబ్నగర్ ప్రత్యేక రైలు…
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. విశాఖలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు.ఆయన తన పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం…
కరీంనగర్ : కరీంనగర్లో భారీగా నగదును పోలీసులు పట్టుకున్నారు. స్థానిక ప్రతిమ హౌటల్లో తనిఖీలు చేపట్టి రూ.6.65 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ నరేందర్ తెలిపారు. నగదుకు…
– ప్రభుత్వ ఉద్యోగులు ప్రచారంలో పాల్గొంటే కఠిన చర్యలు – అన్నిచోట్లా హోర్డింగులు, పొస్టర్లు, జెండాల తొలగింపు – సిఇఒ ముఖేష్కుమార్ మీనా మెమో జారీ ప్రజాశక్తి…
వైసిపి ప్రజాప్రతినిధులు బయటకు రావాలి వివేకా వర్థంతి సభలో షర్మిల, సునీత ప్రజాశక్తి -కడప ప్రతినిధి :మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హంతకుల్ని కాపాడుతున్న వారికి గుణపాఠం చెప్పాల్సిన…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా గజ్జల వెంకట లక్ష్మిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎమ్టి కృష్ణబాబు…
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి :ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఒక్క రోజుముందు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు డిఎ పెంచింది. ఈ మేరకు ఆర్థికశాఖ 30వ నెంబర్…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సి) నిర్వహించిన గ్రూప్-1 పోస్టుల అక్రమాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డే ప్రధాన ముద్దాయి అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు…