రాష్ట్రం

  • Home
  • నెల్లూరు టీడీపీ నేతల ఇళ్లపై పోలీసులను ఉసిగొల్పారు : లోకేష్‌

రాష్ట్రం

నెల్లూరు టీడీపీ నేతల ఇళ్లపై పోలీసులను ఉసిగొల్పారు : లోకేష్‌

Mar 4,2024 | 15:07

ప్రజాశక్తి-అమరావతి : నెల్లూరు జిల్లా టీడీపీ నేతల ఇళ్లపై పోలీసుల దాడుల పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి…

పాడి రంగాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతాం : భట్టి

Mar 4,2024 | 14:55

హైదరాబాద్‌ : నగరంలోని మాదాపూర్‌ హైటెక్స్‌ ప్రాంగణంలో 50వ పాడిపరిశ్రమ సదస్సు-2024ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. పాడిరంగం అభివృద్ధి కోసం…

సెల్‌ టవర్‌ ఎక్కి డీఎస్సీ అభ్యర్థి నిరసన

Mar 4,2024 | 14:26

ప్రజాశక్తి-గుంటూరు : 1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ టీచర్స్‌లో మిగిలిపోయిన రెండు వేల మందికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఓ వ్యక్తి పురుగుల మందు డబ్బా…

విద్యార్థుల ‘ఓటరు చైతన్య యాత్ర’

Mar 4,2024 | 13:19

ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : మండపేట పట్టణంలో అన్నపూర్ణ హై స్కూల్‌ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య యాత్ర సోమవారం చేపట్టారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం నుండి కలువపువ్వు సెంటర్‌…

సిసి రోడ్లను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌

Mar 4,2024 | 13:00

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. సోమవారం మండలంలోని చిట్టవరం గ్రామంలో…

ఆదిలాబాద్‌లో ప్రధాని మోడి పర్యటన – హైఅలర్ట్‌

Mar 4,2024 | 13:15

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌లో ప్రధాని మోడి పర్యటించనున్న వేళ … అధికారులు హైఅలర్ట్‌ విధించారు. మొత్తం 2 వేల మంది పోలీసులతో మూడంచెల భద్రతను అధికారులు ఏర్పాటు…

కేంద్రంతో ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఆటంకం : సిఎం రేవంత్‌

Mar 4,2024 | 12:16

ఆదిలాబాద్‌ : కేంద్రంతో ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివఅద్ధికి ఆటంకం అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఆదిలాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఈ…

రేపు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన

Mar 4,2024 | 12:18

ప్రజాశక్తి-అమరావతి : సీఎం జగన్‌ మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం 9.10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. అక్కడి రాడిసన్‌ బ్లూ రిసార్ట్స్‌లో…

జిల్లా కేంద్రానికి చేరిన పదోతరగతి ప్రశ్నాపత్రాలు

Mar 4,2024 | 11:37

ప్రజాశక్తి-అనంతపురం సిటీ : అనంతపురం జిల్లా కేంద్రానికి పదవతరగతి ప్రశ్నాపత్రాలు సోమవారం చేరాయి. వీటిని జిల్లా రెవెన్యూ అధికారి రామకృష్ణారెడ్డి డిఈఓ బి.వరలక్ష్మి , ఏసి గోవింద…