రాష్ట్రం

  • Home
  • సచివాలయంలో ధరణి కమిటి సమావేశం.. అప్లికేషన్లపై సమీక్ష

రాష్ట్రం

సచివాలయంలో ధరణి కమిటి సమావేశం.. అప్లికేషన్లపై సమీక్ష

May 18,2024 | 11:45

హైదరాబాద్‌: ధరణి సమస్యల పరిష్కారం కోసం మధ్యాహ్నం 12:30కి సచివాలయంలో ధరణి కమిటి సమావేశం కానుంది. ధరణి సమస్యల పరిష్కారానికి నిర్వహించిన డ్రైవ్‌ పై కమిటీ సమీక్షించనుంది.…

TS ఇఎపిసెట్‌ -2024 ఫలితాలు విడుదల

May 18,2024 | 12:00

హైదరాబాద్‌ : టీఎస్‌ ఇఎపిసెట్‌ -2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆర్‌ లింబాద్రి కలిసి…

సిఎం జగన్‌ పర్యటన సమయంలో విమానాశ్రయంలో అనుమానాస్పద వ్యక్తి

May 18,2024 | 21:14

 అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రజాశక్తి – గన్నవరం : సిఎం జగన్‌ విదేశీ పర్యటన నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయంలో శుక్రవారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ ఎన్‌ఆర్‌ఐ…

తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ..

May 18,2024 | 11:07

తిరుమల: శ్రీవారి దర్శనానికి తిరుమలలో యాత్రికుల రద్దీ శనివారం కూడా కొనసాగుతోంది. టోకెన్లు లేని యాత్రికులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు…

హైదరాబాద్‌ మెట్రో వేళలు మార్పు

May 18,2024 | 10:59

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వేళ్లలో మార్పులు చేశారు. ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు చివరి…

నేడు మేడిగడ్డ మరమ్మతులపై నిర్ణయం

May 18,2024 | 10:51

హైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల మరమ్మతుల విషయంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల…

విజయవాడ డివిజన్‌ పరిధిలో 14 రైళ్లు రద్దు

May 18,2024 | 10:02

ప్రజాశక్తి-అమరావతి :విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిర్వహణ కోసం 14 రైళ్లు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల…

కొండెక్కిన గుడ్డు!

May 18,2024 | 10:23

-రిటైల్‌ ధర రూ.7 -రైతుకు లభిస్తున్నది ధర రూ.5 -కొత్త బ్యాచ్‌లు వేయకపోవడంతో పెరిగిన డిమాండ్‌ ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి :గుడ్డు ధర కొండెక్కింది. ప్రస్తుతం రిటైల్‌…

లండన్‌కు సిఎం జగన్‌

May 18,2024 | 09:45

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి లండన్‌ పర్యటనకు బయలుదేరారు. విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం…