రాష్ట్రం

  • Home
  • తెలుగు ప్రజలంతా ఒక్కటే :  టిడిపి అధినేత చంద్రబాబు

రాష్ట్రం

తెలుగు ప్రజలంతా ఒక్కటే :  టిడిపి అధినేత చంద్రబాబు

Jun 2,2024 | 21:13

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రాలు రెండైనా.. తెలుగు ప్రజలంతా ఒక్కటేనని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. రెండు రాష్ట్రాలు ఏర్పడి పదేళ్లు అని ఆదివారం ఎక్స్‌లో…

ఎఆర్‌ మహిళా కానిస్టేబుల్‌ అనుమానాస్పద మృతి

Jun 2,2024 | 21:32

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ : అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఎఆర్‌ మహిళా కానిస్టేబుల్‌ అనుమానాస్పద మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాల మేరకు..…

ఇసి పోస్టల్‌ బ్యాలెట్‌ ఉత్తర్వులపై సుప్రీంలో వైసిపి పిటిషన్‌

Jun 2,2024 | 21:05

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఇసి పోస్టల్‌ బ్యాలెట్‌ ఉత్తర్వులపై సుప్రీంకోర్టును వైసిపి ఆశ్రయించింది. అధికారిక సీల్‌, హోదా లేకుండా స్పెసిమెన్‌ సిగేచర్‌తో ఆమోదించాలన్న ఇసి ఉత్తర్వులను వైసిపి…

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు

Jun 2,2024 | 20:28

జనసంద్రంగా ట్యాంక్‌బండ్‌ పరిసరాలు హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన సంబురాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో రాష్ట్రంలోని…

శ్రీవారి దర్శనానికి 20 గంటలు

Jun 2,2024 | 20:16

ప్రజాశక్తి- తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం క్యూలైన్లలో ఉదయం ఏడు గంటలకు ప్రవేశించిన యాత్రికులకు ఇరవై గంటల సమయం పడుతోందని టిటిడి…

టిడిపి, వైసిపి కార్యాలయాల వద్ద భద్రత పెంపు

Jun 2,2024 | 21:12

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి, వైసిపి ప్రధాన కార్యాలయాల వద్ద పోలీసులు భద్రత పెంచారు. మంగళవారం ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. టిడిపి…

తిరుగులేని విజయం తధ్యం

Jun 3,2024 | 00:00

కౌంటింగ్‌ రోజు అల్లర్లకు వైసిపి ప్రణాళికలు కూటమి ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థులతో చంద్రబాబు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల ఫలితాల్లో కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని టిడిపి…

వరుడు రసగుల్లా తినలేదని చెంప ఛెళ్లుమనిపించిన వధువు

Jun 2,2024 | 16:45

హైదరాబాద్‌ : పెండ్లి వేదికపై వరుడి చెంప ఛెళ్లుమనిపించిన వధువు వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. వివాహం సందర్భంగా వధువు వరుడికి వరమాల…

సూది మందు వికటించి గర్భిణీ మృతి..

Jun 2,2024 | 21:02

నాగర్‌ కర్నూల్‌ : నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పురిటినొప్పులతో వచ్చిన ఏడు నెలల ఓ గర్భిణీ మహిళకు సూది మందు ఇచ్చారు. ఆ…