రాష్ట్రం

  • Home
  • దూరదర్శన్‌ శాంతిస్వరూప్‌ కన్నుమూత

రాష్ట్రం

దూరదర్శన్‌ శాంతిస్వరూప్‌ కన్నుమూత

Apr 5,2024 | 22:30

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌గా తెలుగు ప్రజలకు సుపరిచితమైన శాంతి స్వరూప్‌ (74) శుక్రవారం కన్నుమూశారు. రెండు రోజుల క్రితం…

వైఎస్‌ఆర్‌ బిడ్డగా పోటీ

Apr 6,2024 | 00:38

 కడపలో వివేకా హంతకులను ఓడించండి  బస్సు యాత్రలో వైఎస్‌.షర్మిల ప్రజాశక్తి- కాశినాయన (వైఎస్‌ఆర్‌ జిల్లా) : వైఎస్‌.వివేకానందరెడ్డి హంతకులను ఓడించాల్సిన అవసరం ఉందని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల…

రోజంతా విశ్రాంతి

Apr 5,2024 | 22:13

వైఎస్‌ భారతిరాకతో ఎవ్వరినీ కలవని సిఎం జగన్‌ పిలుపు కోసం నేతల ఎదురుచూపులు ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం అంతా విశాంత్రి తీసుకున్నారు.…

ఏకగ్రీవంగా బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నిక

Apr 5,2024 | 22:10

ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా సీనియర్‌ న్యాయవాది ఎన్‌ ద్వారకానాథ్‌రెడ్డి, వైస్‌ ఛైర్మన్‌గా ఎస్‌ కృష్ణమోహన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బార్‌ కౌన్సిల్‌ మెంబర్స్‌ అంతా…

తెలుగు కేలండర్‌ ఆవిష్కరణ

Apr 5,2024 | 22:07

ప్రజాశక్తి – తిరుమల : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను టిటిడి ఇఒ ఎవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతి…

చంద్రబాబుతో కలిసి షర్మిల కుట్రలు

Apr 5,2024 | 22:01

మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి సిఎం జగన్‌మోహన్‌రెడ్డిపై వైఎస్‌ షర్మిల కుట్రలు చేస్తున్నారని,…

డిఆర్‌ఐ అధికారులపై దురుసు ప్రవర్తన ఘటనలో.. సిఎం రమేష్‌పై కేసు

Apr 5,2024 | 22:00

ప్రజాశక్తి – చోడవరం (అనకాపల్లి) : అనకాపల్లి బిజెపి ఎంపి అభ్యర్థి సిఎం.రమేష్‌పై చోడవరం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌ (డిఆర్‌ఐ)…

కార్యకర్తలకు పార్టీ అండ : నారా భువనేశ్వరి

Apr 5,2024 | 21:47

ప్రజాశక్తి – నంద్యాల/మహానంది : టిడిపి కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. నంద్యాల, మహానంది మండలాల్లో…

అప్పులబాధ తో రైతు ఆత్మహత్య

Apr 5,2024 | 21:45

ప్రజాశక్తి-గార్లదిన్నె (అనంతపురం జిల్లా) : అప్పులబాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు,…