రాష్ట్రం

  • Home
  • 18, 20 తేదీల్లో వాకిన్‌ రిక్రూట్‌మెంటు

రాష్ట్రం

18, 20 తేదీల్లో వాకిన్‌ రిక్రూట్‌మెంటు

Dec 8,2023 | 20:28

ఎపి వైద్య సర్వీసుల రిక్రూట్‌మెంటు బోర్డు మెంబరు సెక్రటరీ ఎం శ్రీనివాసరావు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యాన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో…

కెసిఆర్‌ సంపూర్ణంగా కోలుకోవాలి : జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

Dec 8,2023 | 20:19

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ త్వరితగతిన కోలుకుని తిరిగి ప్రజలకు తన సేవలు కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు జనసేన పార్టీ అధినేత…

అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల మహాసభను జయప్రదం చేయాలి

Dec 8,2023 | 20:17

– ఎపి జెఎసి అమరావతి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : విజయవాడలోని గాంధీనగర్‌ జింఖానా గ్రౌండ్‌లో ఈ నెల 10న జరగనును అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల రాష్ట్రస్థాయి…

గుండెపోటుతో ఉపాధి కార్మికుడి మృతి

Dec 8,2023 | 20:13

ప్రజాశక్తి – కాళ్ల (పశ్చిమగోదావరి జిల్లా): గుండెపోటుతో ఉపాధి హామీ కార్మికుడు మృతి చెందిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఉపాధి కార్మికులు…

పెండింగ్‌ వేతనాల కోసం ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల ధర్నా

Dec 8,2023 | 20:10

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రతినిధి : పెండింగ్‌ వేతనాలు వెంటనే విడుదలని డిమాండ్‌ చేస్తూ ఎపి సమగ్ర శిక్షా కాంట్రాక్టు అండ్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో సమగ్ర…

ఉచిత విద్యుత్‌ను ఎత్తేసేందుకు కుట్రా : ఎపి రైతు సంఘం

Dec 8,2023 | 20:06

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే ప్రతిఘటిస్తాం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను ఎత్తేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కుట్రలు…

అన్నదాతకు బాసటగా “రైతు కవనం”

Dec 8,2023 | 19:03

ప్రజాశక్తి-కర్నూలు కల్చరల్ : పాలకుల అవలంభిస్తున్న రైతువ్యతిరేక విధానాలతో అన్నదాత తీవ్రసంక్షోభంలో కూరుకుపోతున్నాడని రైతుకు బాసటగా నిలచి మనోధైర్యాన్ని కల్పించాలన్న ఉద్దేశ్యంతో కవులు కళాకారులు తమ కలాలను…

ప్రజా ఉద్యమ ఫలితంగా నీటి మీటర్ల తొలగింపు

Dec 8,2023 | 17:55

ప్రజాశక్తి-విజయవాడ : ప్రజా ఉద్యమ ఫలితంగా విజయవాడలో ఏర్పాటు చేసిన నీటి మీటర్లను నగరపాలక సంస్థ తొలగించింది. 24 గంటల నీటి సరఫరా పేరుతో మధురానగర్, పసుపు…

పరిశోధనలకు పశు శరీర నిర్మాణ శాస్త్రం కీలకం

Dec 8,2023 | 18:06

విక్రమ సింహపురి వర్సిటీ మాజీ విసి ఆచార్య జి.రాజారామిరెడ్డి ప్రజాశక్తి – క్యాంపస్ : పశువుల ప్రాథమిక అంశాలపై పరిశోధనలు చేయడానికి పశు శరీర నిర్మాణ శాస్త్రం…