రాష్ట్రం

  • Home
  • వీధి కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు

రాష్ట్రం

వీధి కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు

Mar 17,2024 | 15:39

హైదరాబాద్‌ : రాష్ట్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మేడ్చల్‌ జిల్లాలో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు తెలిపిన…

ఓటర్ల కోసం కొత్త మొబైల్‌ యాప్‌ లాంచ్‌ చేసిన ఎన్నికల కమీషన్‌

Mar 17,2024 | 14:52

హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైంది. లోక్‌ సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో రాజకీయ పార్టీల్లో టెన్షన్‌ వాతావరణం కనబడుతోంది. ఏ నియోజకవర్గం నుంచి…

తిరుమలలోయాత్రికులతో నిండిపోయిన కంపార్టుమెంట్లు

Mar 17,2024 | 14:35

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలువు దినాలు కావడంతో శని, ఆదివారం శ్రీవారి సన్నిధికి యాత్రికులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో కంపార్టుమెంట్లు యాత్రికులతో…

అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన పోచారం

Mar 17,2024 | 14:30

కామారెడ్డి : అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను మాజీ స్పీకర్‌, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆదివారం పరిశీలించారు. కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్‌ మండలంలోని…

సనత్‌నగర్‌లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్‌

Mar 17,2024 | 14:19

హైదరాబాద్‌ : గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా సనత్‌నగర్‌లో ఎస్‌వోటీ పోలీసులు గంజాయి కేసులో ఇద్దరు పాత నేరస్తులను అరెస్ట చేశారు. వారి వద్ద…

నేడు ముంబైకి సీఎం రేవంత్‌ రెడ్డి

Mar 17,2024 | 12:55

హైదరాబాద్‌ :నేడు ముంబైకి సీఎం రేవంత్‌ రెడ్డి పయనం కానున్నారు. ఆదివారం రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యారు యాత్ర ముగింపు కార్యక్రమంలో కూటమి అంతా ఒకే…

రాజధాని అమరావతిలో సచివాలయ ఉద్యోగులకు స్థలాలు

Mar 17,2024 | 12:06

అమరావతి: రాజధాని అమరావతి విధ్వంసానికి కంకణం కట్టుకున్న జగన్‌ ప్రభుత్వానికి.. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల స్థలాలు మాత్రం కావలసి వచ్చింది. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు రాజధానిలో…

సిఫారసు లేఖలు రద్దు : టీటీడీ కీలక నిర్ణయం

Mar 17,2024 | 11:49

తిరుమల: దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. లోక్‌ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీలకూ ఎలక్షన్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌…

బిఆర్‌ఎస్‌ కు చేవెళ్ల ఎంపి రంజిత్‌ రెడ్డి రాజీనామా

Mar 17,2024 | 12:04

తెలంగాణ : బిఆర్‌ఎస్‌ కు చేవెళ్ల ఎంపి రంజిత్‌ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా రంజిత్‌ రెడ్డి మాట్లాడుతూ ……