‘మాకు ఉద్యోగాలివ్వండి’.. సీఎం రేవంత్కు డీఎస్సీ 2008 బాధితులు విజ్ఞప్తి
హైదరాబాద్ : డీఎస్సీ 2008 బాధితులు ప్రజా భవన్కు భారీగా తరలివచ్చారు. తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలంటూ బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుండి…
హైదరాబాద్ : డీఎస్సీ 2008 బాధితులు ప్రజా భవన్కు భారీగా తరలివచ్చారు. తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలంటూ బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుండి…
గుంటూరు : రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల 16 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ … ఉమ్మడి గుంటూరు జిల్లా ఎపి పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో…
ఏలూరు : జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట- పంగిడిగూడెం వద్ద జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను రైతులు అడ్డుకున్నారు. మంగళవారం ఉదయం గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను…
కురుపాం (మన్యం) : కురుపాంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ను ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, అధికారులు కలిసి మంగళవారం ప్రారంభించారు. కురుపాంలో రూ.2 కోట్ల 50…
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న కార్పొరేట్ రాజకీయాలను నియంత్రించాలని శాసన మండలి సభ్యులు కె.ఎస్.లక్ష్మణరావు అన్నారు. సోమవారం రాత్రి కాకినాడ కచేరిపేట యుటిఎఫ్ టీచర్స్ హోం…
విజయవాడ : మంత్రి గుమ్మనూరు జయరాం వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో జయరాం ఈ విషయాన్ని ప్రకటించారు. వైసిపితోపాటు మంత్రి…
అమరావతి : నామినేషన్ లో పొందుపరిచేందుకు తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని, 2019 తరువాత వివిధ జిల్లాల్లో తనపై పోలీసులు పెట్టిన కేసుల వివరాలు తెలపాలని…
కాజీపేట : కాజీపేట రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్లోని ప్లాట్ ఫాంలకు దూరంగా ఉన్న పార్కింగ్ ట్రాక్లపై ఈ అగ్ని ప్రమాదం జరిగిందని…
ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : చాగల్లు మండలంలో ఏడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈనెల 18వ తేదీ నుండి 27వ తేదీ వరకు జరుగు పదో తరగతి…