రాష్ట్రం

  • Home
  • సిఎఎతో యావత్తు దేశానికి హానికరం

రాష్ట్రం

సిఎఎతో యావత్తు దేశానికి హానికరం

Mar 17,2024 | 22:16

సదస్సులు, రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తల ఆందోళన ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి :  కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) ఒక రాష్ట్రానికో,…

దేశభక్తి ముసుగులో బిజెపి నాటకాలు

Mar 17,2024 | 22:11

మోడీ హయాంలో పెరిగిన అవినీతి ‘బిజెపి వాగ్దానాలు – వైఫల్యాలు’ సదస్సులో పరకాల ప్రభాకర్‌ ప్రజాశక్తి – సీతమ్మధార (విశాఖపట్నం) : దేశభక్తి ముసుగులో బిజెపి నాటకాలు…

సిపిఎం చిలకలూరిపేట పట్టణ కార్యదర్శి గృహనిర్బంధం

Mar 17,2024 | 21:48

ప్రజాశక్తి – చిలకలూరిపేట (పల్నాడు జిల్లా) : సిపిఎం చిలకలూరిపేట పట్టణ కార్యదర్శి పి వెంకటేశ్వర్లును పోలీసులు ఆదివారం గృహ నిర్బంధం చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట…

‘నాగలి కూడా ఆయుధమే’ వైవిధ్యమైన కవిత్వశిల్పం

Mar 17,2024 | 21:45

 ప్రముఖ సాహితీవేత్త కోయి కోటేశ్వరరావు ప్రజాశక్తి – కర్నూలు కల్చరల్‌ : కొమ్మవరపు విల్సన్‌ రావు రాసిన వైవిధ్యమైన కవిత్వ శిల్పం ‘నాగలి కూడా ఆయుధమే’ అని…

ఛత్తీస్‌గఢ్‌లో కాల్పులు ఇద్దరు మావోయిస్టులు మృతి

Mar 17,2024 | 21:42

ప్రజాశక్తి – చింతూరు, పెదబయలు (అల్లూరి జిల్లా) : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర అడవుల్లో ఆదివారం ఉదయం తుపాకుల మోత మోగింది. బీజాపూర్‌ జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు,…

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Mar 17,2024 | 21:38

ప్రజాశక్తి – క్రిష్ణగిరి : అప్పుల బాధతో రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లాలుమాన్‌పల్లి గ్రామంలో ఆదివారం…

బాబు, జగన్‌, పవన్‌ ముగ్గురూ మోడీ భజనపరులే : తులసీరెడ్డి

Mar 17,2024 | 21:34

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి, ప్రతిపక్ష టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ ముగ్గురూ ప్రధాని మోడీ భజనపరులేనని…

Electoral Bonds: ఎవరిద్వారా ఎంత అందిందో చెప్పండి

Mar 17,2024 | 22:06

‘బాండ్ల’పై టిడిపి, వైసిపి, జనసేనకు వి.శ్రీనివాసరావు ప్రశ్న ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో టిడిపి, వైసిపి, జనసేన పార్టీలు ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా అందిన…

ప్రయివేటు బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

Mar 17,2024 | 21:50

ప్రజాశక్తి-అద్దంకి (బాపట్ల జిల్లా) : ప్రయివేటు బస్సు బోల్తాపడి 15 మందికి గాయాలైన సంఘటన బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం గ్రామ సమీపంలో ఆదివారం చోటు…