రాష్ట్రం

  • Home
  • నేడు కేంద్ర జల్‌ శక్తి ఆధ్వర్యంలో కీలక భేటీ

రాష్ట్రం

నేడు కేంద్ర జల్‌ శక్తి ఆధ్వర్యంలో కీలక భేటీ

Jan 17,2024 | 11:18

ప్రజాశక్తి-అమరావతి : నేడు కేంద్ర జల్‌ శక్తి కార్యదర్శి అధ్యక్షతన కీలక భేటీ జరగనుంది. నాగార్జున సాగర్‌ వివాదం నేపథ్యంలో ఈ సమావేశాన్ని కేంద్ర జల్‌ శక్తి…

బైక్‌పై మృతదేహం తరలింపు

Jan 17,2024 | 11:15

విజయనగరం జిల్లాలో హృదయ విదారక ఘటన ప్రజాశక్తి- శృంగవరపుకోట (విజయనగరం జిల్లా) : రోడ్డు సౌకర్యం లేకపోవడంతో మృతదేహాన్ని తొలుత మోటార్‌ సైకిల్‌పైనా, ఆ తర్వాత డోలీ…

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి : ఎఐఎడబ్ల్యుయు అఖిల భారత వ్యవసాయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌

Jan 17,2024 | 11:01

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ లో న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల పట్ల జగన్‌ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం నిరంకుశ చర్య…

సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించం : అంగన్‌వాడీలు 

Jan 17,2024 | 10:44

ప్రభుత్వానికి గుణపాఠం చెబుతాం 36వ రోజుకు చేరిన అంగన్‌వాడీల నిరసనలు ప్రజాశక్తి-యంత్రాంగం : వేతనాలు పెంపు, గ్రాట్యుటీ అమలు తదితర డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా…

అంగన్వాడీల మొర ఆలకించండి !

Jan 17,2024 | 10:12

డిసెంబర్‌ 12 నుండి నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్ల ఉద్యమం మరో ముందడుగు వేస్తోంది. ఇప్పటివరకు ధర్నాలు, ప్రదర్శనలు, 24 గంటల…

ఫాస్ట్‌ట్యాగ్‌లకు కెవైసి తప్పని సరి

Jan 17,2024 | 10:06

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రహదారులపై వున్న టోల్‌గేట్ల వద్ద నగదు చెల్లింపుల ద్వారా సమయం వృదా అవుతుందని తీసుకొచ్చిన ఫాస్ట్‌ట్యాగ్‌లకు కెవైసి (నో యువర్‌ కస్టమర్‌్‌) తప్పనిసరి…

ఫిబ్రవరి 16న గ్రామీణ బంద్‌

Jan 17,2024 | 10:02

దేశమంతటా భారీ ప్రదర్శనలు కార్పొరేట్‌ దోపిడీ అంతానికి పోరాటం తీవ్రతరం ఎస్‌కెఎం అఖిల భారత కన్వెన్షన్‌ పిలుపు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రైతులపై కార్పొరేట్‌ దోపిడీని అంతం…

రోడ్డు ప్రమాదంలో మార్టూరు సిఐ కి తీవ్ర గాయాలు

Jan 17,2024 | 09:44

ప్రజాశక్తి – మార్టూరు రూరల్‌ (బాపట్ల) : ప్రధానమంత్రి బందోబస్తుకు వెళ్లి వస్తున్న సీఐ కారుని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢకొీన్న ప్రమాదంలో సిఐ తీవ్రంగా గాయపడిన…

హోటల్‌ నిర్లక్ష్యం – నాసిరకం మయోనైజ్‌ తిని 17 మందికి అస్వస్థత

Jan 17,2024 | 09:09

హైదరాబాద్‌ : నాసిరకం మయోనైజ్‌ తిని 17మంది అస్వస్థతకు గురైన ఘటన ఐదు రోజుల క్రితం జరిగింది. మొదట నలుగురు బాధితులుండగా.. మంగళవారానికి సంఖ్య 17కి పెరగడంతో…