ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద రూ. 8.73 కోట్ల విలువైన బంగారం-వెండి ఆభరణాలు సీజ్
ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ : ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద రూ.8.73 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను అధికారులు సీజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్…
బంజారాహిల్స్: కారులో ప్రయాణిస్తూ రోడ్డుపై కనిపించిన స్టోర్స్ అద్దాలను ధ్వంసం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న ఘటనల్లో ఇద్దరు నిందితులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి.. రిమాండ్కు…
ప్రజాశక్తి-గన్నవరం రాష్ట్రంలో తమ స్వార్థ ప్రయోజనాల కోసం వైసిపి, టిడిపి పార్టీలు బిజెపికి తొత్తులుగా మారాయని సిపిఎం గన్నవరం నియోజకవర్గ అభ్యర్థికళ్ళం వెంకటేశ్వరరావు విమర్శించారు. ఇలాంటి పార్టీలను…
ప్రజాశక్తి-కడియం (తూర్పు గోదావరి) : కడియం మండల పరిధిలోని ఎన్ సి సి, ఎన్ ఎస్ ఎస్ పూర్తిచేసి 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులకు ఎన్నికల…
తెలంగాణ: ఒకవైపు సూరీడు మండిపోతున్నాడు. తెలంగాణలో ఎండలు ఏ రేంజ్లో విజఅంభిస్తున్నాయో తెలియంది కాదు.. ఉదయం 9 గంటలు దాటితే నిప్పుల కొలిమిలా తయారైంది. ప్రజలు ఇళ్ల…
ఏర్పేడు (తిరుపతి) : ఏర్పేడు మండలంలోని కందాడు పంచాయతీలో జరుగుతున్న పెర్క్యూలేషన్ పాండ్ ల పూడికతీత పనులను ప్రాజెక్ట్ డైరెక్టర్ డ్వామా – సి.వి.శ్రీనివాస ప్రసాద్ శనివారం…
నెల్లూరు : కాంగ్రెస్, సిపిఐ, ఆమ్ ఆద్మీ, విసికె పార్టీలు బలపర్చిన నెల్లూరు నగర శాసనసభ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి మూలం రమేష్ ఈనెల 23న నామినేషన్…
గాజువాక (విశాఖ) : విశాఖ గాజువాక నియోజకవర్గం నుండి ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం అభ్యర్ధి మరడాన జగ్గు నాయుడు నామినేషన్ భారీ ర్యాలీ శనివారం ఉదయం…
కడప :కడప లోక్సభ అభ్యర్థిగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు ఉదయం ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక…