రాష్ట్రం

  • Home
  • ఢిల్లీ మద్యం కుంభకోణంలో… కవితకు సిబిఐ నోటీసులు

రాష్ట్రం

ఢిల్లీ మద్యం కుంభకోణంలో… కవితకు సిబిఐ నోటీసులు

Feb 22,2024 | 13:09

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఢిల్లీ మద్యం కుంభకోణంలో దర్యాప్తు సంస్థ నుంచి బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మరోసారి పిలుపు అందింది. ఈనెల 26 (సోమవారం) తమ ముందు హాజరుకావాలని…

‘ సిపిఎం జన శంఖారావం ‘ ప్రారంభం

Feb 22,2024 | 10:07

విజయవాడ : ‘ సిపిఎం జన శంఖారావం ‘ విజయవాడ పాయకాపురం ప్రకాష్‌నగర్‌ సెంటర్‌లో గురువారం ఉదయం ప్రారంభమైంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు.…

షర్మిల ‘ఛలో సెక్రటేరియట్‌’ – ఆంధ్రరత్న భవన్‌ వద్ద ఉద్రిక్తత

Feb 22,2024 | 09:27

అమరావతి : మెగా డిఎస్‌సి ప్రకటించాలంటూ … గురువారం ఛలో సెక్రటేరియట్‌కు కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో … ఆంధ్రరత్న భవన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిన్న రాత్రి…

నేటి నుండి సెంట్రల్లో ‘సిపిఎం జన శంఖారావం’

Feb 22,2024 | 10:06

విజయవాడ : విజయవాడ పాయకాపురం ప్రకాష్‌నగర్‌ సెంటర్‌లో గురువారం ‘సిపిఎం జన శంఖారావం’ ప్రారంభమవుతుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో…

మహిళలపై అత్యాచారాల్లో ఎపి నంబర్‌- 1

Feb 22,2024 | 08:11

‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో నారా భువనేశ్వరి ప్రజాశక్తి-శాంతిపురం, రామకుప్పం, పుంగనూరు (చిత్తూరు జిల్లా): మహిళలపై అత్యాచారాల్లో ఎపిని నంబర్‌ 1గా నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని…

వైసిపికి ‘వేమిరెడ్డి’ రాజీనామా

Feb 22,2024 | 08:11

– ఆయన సతీమణి కూడా.. – ముఖ్యమంత్రికి లేఖ ప్రజాశక్తి – నెల్లూరు ప్రతినిధి :ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసిపికి నెల్లూరు జిల్లాలో మరో ఎదురుదెబ్బ తాకింది.…

‘సెకీ’ ఒప్పందంపై బహిరంగ విచారణ జరపండి -ఎపిఇఆర్‌సికి సిపిఎం లేఖ

Feb 22,2024 | 08:12

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:అదానీ సంస్థల ద్వారా సోలార్‌ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై బహిరంగ విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఎపిఇఆర్‌సి)ని సిపిఎం కోరింది. ఈ మేరకు ఇఆర్‌సి…

29 నుండి ఎఫ్‌సివి పొగాకు వేలం

Feb 22,2024 | 08:10

జిఎన్‌టి-7 సమావేశంలో మాట్లాడుతున్న బోర్డు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రజాశక్తి-గుంటూరు:రాష్ట్రంలో 2024 కాలానికి ఎఫ్‌సివి పొగాకుపంట వేలం అమ్మకాలకు టబాకో బోర్డు షెడ్యూలు విడుదల చేసింది. ఈ నెల…

మిర్చి ధరలు పతనం- గుంటూరు యార్డుకు పోటెత్తిన టిక్కిలు

Feb 22,2024 | 12:19

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు మిర్చి యార్డులో రద్దీ కొనసాగుతోంది. గత కొంత కాలంగా రోజుకు లక్షకుపైగా టిక్కిలు వస్తున్నాయి. బుధవారం 1,39,400 టిక్కిలు యార్డుకు…