రాష్ట్రం

  • Home
  • నరసరావుపేటలో కే రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ప్రారంభం

రాష్ట్రం

నరసరావుపేటలో కే రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ప్రారంభం

Jan 17,2024 | 14:33

ప్రజాశక్తి-పల్నాడు : పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో కే రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య…

తమ్మినేని ఆరోగ్యం స్థిరంగా ఉంది.. త్వరగా కోలుకుంటారు : పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌

Jan 20,2024 | 11:13

హైదరాబాద్‌ : సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఆయన త్వరగా కోలుకొని ప్రజా జీవనంలోకి వస్తారని పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు…

నిలకడగా తమ్మినేని ఆరోగ్యం.. ఏఐజీ ఆసుపత్రి హెల్త్‌ బులిటెన్‌

Jan 17,2024 | 13:50

తెలంగాణ : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని.. నిన్నటితో పోలిస్తే బీపీ లెవెల్స్‌ సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయని ఏఐజీ ఆసుపత్రి బుధవారం…

37వ రోజు కొనసాగుతోన్న అంగన్వాడీల సమ్మె

Jan 20,2024 | 11:14

అమరావతి : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ … అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె బుధవారంతో 37వ రోజుకు చేరింది. విజయవాడలో అంగన్వాడీల నిరవధిక…

సామాజిక రాజకీయ రుగ్మతలకు వ్యతిరేకంగా కళాకారులు ఉద్యమించాలి : మండలి బుద్ధ ప్రసాద్‌

Jan 17,2024 | 13:10

గుంటూరు : సామాజిక , రాజకీయ , సాంస్కృతిక రుగ్మతలకు వ్యతిరేకంగా కళాకారులు తమ ఆట – పాటల ద్వారా ఉద్యమించి, ప్రజలను జాగృతులను చేసి ,…

ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేశాం : మంత్రి మేరుగ

Jan 17,2024 | 12:58

ప్రజాశక్తి-విజయవాడ: ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్‌ విగ్రహం మన రాష్ట్రంలో ఏర్పాటైందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఈనెల 19వ తేదీన విగ్రహం ఆవిష్కరణ వైభవంగా నిర్వహిస్తామన్నారు.…

అంగన్వాడీల జీతాలపై స్పష్టతనివ్వండి : ఎంఎల్‌సి కెఎస్‌.లక్ష్మణరావు

Jan 17,2024 | 12:54

విజయవాడ : అంగన్వాడీల జీతాలపై రాష్ట్ర ప్రభుత్వం సరైన స్పష్టతనివ్వాలని ఎంఎల్‌సి కెఎస్‌.లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. తమ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం అవలంభిస్తున్న మొండి వైఖరికి…

తెలంగాణకు ఆరుగురు ఐపీఎస్‌ల కేటాయింపు

Jan 17,2024 | 12:35

హైదరాబాద్‌ : తెలంగాణకు ఆరుగురు ఐపీఎస్‌లను కేంద్రం కేటాయించింది. 2022 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు ఐపీఎస్‌ అధికారులను తెలంగాణకు కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయేషా…

గవర్నర్‌ తమిళిసై ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌

Jan 17,2024 | 11:25

హైదరాబాద్‌: మొన్న తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్‌ బుక్‌ పేజ్‌ హ్యాక్‌ చేసిన కేటుగాళ్లు.. తాజాగా గవర్నర్‌ తమిళిసై ట్విట్టర్‌(ఎక్స్‌) అకౌంట్‌ హ్యాక్‌…