రాష్ట్రం

  • Home
  • సహజ వనరులను కార్పొరేట్లకు అప్పగించే కుట్ర

రాష్ట్రం

సహజ వనరులను కార్పొరేట్లకు అప్పగించే కుట్ర

May 5,2024 | 20:47

 రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రజాశక్తి – రంపచోడవరం (అల్లూరి జిల్లా) : బిజెపి హయాంలో అడవులను, సహజ వనరులను కార్పొరేట్లకు…

సంబల్‌పూర్‌ – కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లు

May 6,2024 | 01:31

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ : ప్రయాణికుల అదనపు రద్దీ దృష్ట్యా ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే దువ్వాడ మీదుగా సంబల్‌పూర్‌ – కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని…

కులగణనను వ్యతిరేకించిన బిజెపితో పొత్తు తగదు : జస్టిస్‌ వి ఈశ్వరయ్య

May 5,2024 | 20:01

ప్రజాశక్తి గుంటూరు జిల్లా ప్రతినిధి : కులగణనను వ్యతిరేకిస్తూ ముస్లిం రిజర్వేషన్లు ఏత్తేస్తామని ప్రకటించిన బిజెపితో టిడిపి, జనసేన పొత్తు తగదని జాతీయ బిసి కమిషన్‌ మాజీ…

అక్కడంతా అధికారుల పెత్తనమే..!

May 6,2024 | 01:33

 మారని కదిరి మున్సిపల్‌ అధికారుల తీరు  అవినీతి అక్రమాలపై పెద్దఎత్తున విమర్శలు  ‘కారుణ్య సాయం’పై ప్రజాశక్తి కథనంతో అధికారుల్లో ఉలికిపాటు ప్రజాశక్తి-కదిరి టౌన్‌ : అనంతపురం జిల్లా…

ఎర్రజెండాతోనే పేదలకు న్యాయం.

May 5,2024 | 18:04

సిఐటియు రాష్ట్ర నాయకులు వి ఉమామహేశ్వరరావు ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్: పేదలకు అండగా ఎర్ర జెండా ఉంటేనే న్యాయం జరుగుతుందని సిఐటియు రాష్ట్ర నాయకులు వి ఉమామహేశ్వరరావు అన్నారు.…

తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు: వాతావరణశాఖ

May 5,2024 | 16:22

హైదరాబాద్‌ :    రానున్న ఐదురోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు…

కార్పోరేట్లకు ప్రయోజనం చేకూర్చడమే బిజెపి లక్ష్యం : రాహుల్ గాంధీ

May 5,2024 | 15:16

నిర్మల్‌ :  పేదల హక్కులను హరించి, కార్పోరేట్లకు ప్రయోజనం చేకూర్చడమే బిజెపి లక్ష్యమని  కాంగ్రెస్‌ నేత  రాహుల్‌ గాంధీ మండిపడ్డారు.  ఆదివారం నిర్మల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార…

మొగులయ్యకు కేటీఆర్‌ ఆర్థిక సాయం

May 5,2024 | 14:02

హైదరాబాద్‌ : తెలంగాణ కిన్నెర వాయిద్యకారుడు పద్మశ్రీ మొగులయ్యకు మాజీ మంత్రి కేటీఆర్‌ ఆర్థిక సాయం చేశారు. ట్విట్టర్‌ వేదికగా ఇచ్చిన మాటను కేటీఆర్‌ నిలబెట్టుకున్నారు. గత…

పట్టాలపై బండరాయి.. ఢీకొన్న గూడ్స్‌ రైలు

May 5,2024 | 21:38

ప్రజాశక్తి – అనంతగిరి (అల్లూరి సీతారామరాజు జిల్లా) : కొత్తవలస – కిరండూల్‌ లైన్‌లో బొడ్డవర, శివలింగపురం మార్గమధ్యంలో పట్టాలపై పడిన బండరాయిని గూడ్స్‌ రైలు ఢీకొట్టింది.…