రాష్ట్రం

  • Home
  • Lockdown – దేశంలో లాక్‌ డౌన్‌ విధించి నేటితో నాలుగేళ్లు..!

రాష్ట్రం

Lockdown – దేశంలో లాక్‌ డౌన్‌ విధించి నేటితో నాలుగేళ్లు..!

Mar 24,2024 | 13:46

అమరావతి : కరోనా నియంత్రణ కోసం భారతదేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ విధించి నేటితో నాలుగేళ్లు పూర్తయింది. 2020 మార్చి 24 అర్ధరాత్రి నుంచి కరోనా వైరస్‌…

28న టీడీపీ అధినేత చంద్రబాబు ‘అనంత’ పర్యటన 

Mar 24,2024 | 13:16

ప్రజాశక్తి-అనంతపురం (కళ్యాణదుర్గంరోడ్డు): ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు రాష్ట్రంలోని 10 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాగళం, బహిరంగ సభలు…

Telangana : రేపు మద్యం షాపులు బంద్‌

Mar 24,2024 | 13:06

తెలంగాణ : హోలీ సందర్భంగా …. మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలోని మద్యం షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లను బంద్‌ చేస్తూ హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌…

నారా భువనేశ్వరికి ఈసీ నోటీసులు

Mar 24,2024 | 12:45

నిబంధనలు ఉల్లంఘించి చెక్కులు పంపిణీ చేశారని వైసీపీ నేతల ఫిర్యాదు ప్రజాశక్తి-అమరావతి : నారా భువనేశ్వరికి రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా నోటీసులు జారీ చేసింది. ఎన్నికల…

Tomorrow హోలీ – తెలంగాణలో పాఠశాలలకు సెలవు

Mar 24,2024 | 12:41

తెలంగాణ : రేపు హోలీ పండుగను పురస్కరించుకొని …. తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌, తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పాఠశాలలకు రేపు సెలవు ప్రకటించింది. గుడ్‌…

Phone Tapping Case : ఇద్దరు అదనపు ఎస్పీలకు రిమాండ్‌

Mar 24,2024 | 12:18

తెలంగాణ : తెలంగాణలో ప్రకంపనలు సఅష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్‌ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు,…

అధికారంలోకి వస్తే రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తాం : లోకేశ్‌

Mar 24,2024 | 11:56

అమరావతి : తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ హామీ ఇచ్చారు. ఆదివారం తాడేపల్లిలోని…

ఆర్టీసి బస్సు బోల్తా.. ఐదుగురికి స్వల్పగాయాలు

Mar 24,2024 | 11:51

ప్రజాశక్తి-చిలమత్తూరు(శ్రీ సత్యసాయిజిల్లా) : చిలమత్తూరు మండలం కోడూరు తోపు వద్ద ఆర్టీసి బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ…

తాగునీటికి నోచుకోని విజయనగరం వాసులు

Mar 24,2024 | 11:50

17 ఏళ్లుగా ఆరుబయటే కాలకృత్యాలు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జిల్లా కేంద్రం, జిల్లాలో ఉన్న పట్టణాలకు, గ్రామాలకు ఆదర్శంగా నిలవాల్సిన జిల్లా కేంద్రంలో 17 ఏళ్లుగా మరుగుదొడ్లు…