ప్రభుత్వ భూముల ఆక్రమణలు తొలగించాలి : తుమ్మల
ఖమ్మం : ప్రభుత్వ భూముల ఆక్రమణలను తొలగించాలి అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా ఉన్నాతాధికారులతో ఆయన మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ…
ఖమ్మం : ప్రభుత్వ భూముల ఆక్రమణలను తొలగించాలి అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా ఉన్నాతాధికారులతో ఆయన మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ…
హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) హయాంలో తెలంగాణలో ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. ఈ…
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు సర్వదర్శనానికి 9 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని యాత్రికులకు…
అమరావతి: గత నెలరోజులుగా చేపట్టిన సమ్మె విరమించి విధుల్లోకి వచ్చిన అంగన్వాడీలకు పాలనాపరమైన సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 80 వేల పైచిలుకు అంగన్వాడీలను తొలగిస్తూ…
అమరావతి : నిర్భంధాన్ని ఎదిరించి కోర్కెలు సాధించుకున్న అంగన్వాడీలకు అభినందనలు తెలియజేస్తూ … సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. ”…
హిందూపురం (శ్రీసత్యసాయి) : రాయితీలు పోత్సాహకాలివ్వాలంటూ… శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలోని రైతులు, రీలర్లు చేపట్టిన సమ్మె మంగళవారంతో 7వ రోజుకు చేరుకుంది. తమను ప్రభుత్వం…
ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్ వైఎస్సార్ ఆసరా పథకం నాలుగో విడత నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు. డ్వాక్రా సంఘాల బ్యాంకు…
ప్రజాశక్తి-అమరావతి : విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం చిట్టంపాడులో వరుస మరణాలపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటనను విడుదల…
కాటూరు : కమ్యూనిస్టు పార్టీ శ్రేయోభిలాషి, అత్యున్నత మానవతావాది డాక్టర్ జ్యోతి (82) కన్నుమూశారు. ఆమెకు భర్త డాక్టర్ ప్రసాద్, పిల్లలు కుమార్తె శీతల్, కుమారుడు శరత్చంద్ర…