రాష్ట్రం

  • Home
  • అసైన్డ్‌ భూముల కుంభకోణంలో రూ.4,400 కోట్ల స్కామ్‌

రాష్ట్రం

అసైన్డ్‌ భూముల కుంభకోణంలో రూ.4,400 కోట్ల స్కామ్‌

Mar 11,2024 | 22:16

 చంద్రబాబు, నారాయణపై సిఐడి ఛార్జిషీట్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అమరావతి నిర్మాణంలో అసైన్డ్‌ భూముల కుంభకోణంలో టిడిపి ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకూ రూ.4,400 కోట్ల…

వడ్డీ వ్యాపారి వేధింపులు, మోసం

Mar 11,2024 | 22:39

భరించలేక చిరువ్యాపారి ఆత్మహత్యాయత్నం ప్రజాశక్తి- మేడికొండూరు (గుంటూరు జిల్లా) : అసలు కంటే వడ్డీ అధికంగా వసూలు చేయడంతోపాటు ఉన్న కొద్దిపాటి పాలాన్నీ కాజేసిన వడ్డీ వ్యాపారి…

నూతన వేతనాలు అమలు చేయాల్సిందే

Mar 11,2024 | 22:32

‘ఉక్కు’ ప్రధాన పరిపాలన భవనం ఎదుట మహిళా కార్మికుల ధర్నా ప్రజాశక్తి- ఉక్కునగరం (విశాఖపట్నం) : నూతన వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌…

రహదారుల నిర్మాణంతోనే సమగ్రాభివృద్ధి

Mar 11,2024 | 22:20

 రాష్ట్రంలో 1,134 కిలోమీటర్ల జాతీయ రహదారులకు శ్రీకారం  వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని మోడీ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధిలో జాతీయ రహదారులు కీలకపాత్ర…

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలివ్వాలి

Mar 11,2024 | 21:51

రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ జెడికి ఎపిడబ్ల్యుజెఎఫ్‌ వినతి ప్రజాశక్తి- విజయవాడ : ప్రభుత్వం జారీ చేసిన జిఒను అమలు చేసి జర్నలిస్టులకు మూడు సెంట్ల…

పరిశ్రమలు నిర్మించని భూములను వెనక్కు తీసుకుంటాం

Mar 11,2024 | 21:53

చేనేత వస్త్రాలపై జిఎస్‌టిని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది : లోకేష్‌ అనంతపురంలో ముగిసిన శంఖారావం సభలు ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : ‘లేపాక్షి నాలెడ్జి హబ్‌, సైన్స్‌ సిటీ…

బిజెపి, మోడీది నల్లడబ్బు రాజకీయం

Mar 11,2024 | 21:28

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌బిఐ కార్యాలయాల వద్ద ఆందోళనలు ప్రజాశక్తి – యంత్రాంగం : ఎలక్ట్రోరల్‌ బాండ్ల వివరాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా…

అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేర్చండి

Mar 11,2024 | 21:18

అధికారులకు సిఎం ఆదేశం పులివెందులలో రూ.861.84 కోట్ల పనులు ప్రారంభం ప్రజాశక్తి- కడప ప్రతినిధి, పులివెందుల టౌన్‌ : అభివృద్ధి ఫలాలను ప్రజలందరికీ చేరువ చేయాల్సిన బాధ్యత…

భర్త దారుణ హత్య

Mar 11,2024 | 20:21

తట్టుకోలేక గుండెపోటుతో భార్య మృతి ప్రజాశక్తి-అనంతపురం క్రైం : అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాంట్రాక్టు అధ్యాపకుడిని ఆయన మేనల్లుడు కత్తితో పొడిచి దారుణంగా…