రాష్ట్రం

  • Home
  • కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నివేదిత

రాష్ట్రం

కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నివేదిత

Apr 10,2024 | 17:01

హైదరాబాద్‌ : కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నివేదిత పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ఫైనల్‌ చేశారు. ఈ మేరకు కేసీఆర్‌ అధికారికంగా ప్రకటించారు. పార్టీ ముఖ్య…

ఈనెల 21న భువనగిరిలో బహిరంగ సభ : సిఎం రేవంత్‌రెడ్డి

Apr 10,2024 | 16:37

హైదరాబాద్‌: భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నివాసంలో ముగిసింది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విజయం కోసం చేపట్టాల్సిన…

విలేకరిపై వైసిపి నాయకుడు దాడి

Apr 10,2024 | 16:19

ప్రజాశక్తి-బేస్తవారిపేట(ప్రకాశం జిల్లా) : ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పట్టణంలోని ఓ రాజస్థాన్ టీ దుకాణం నందు ఆంధ్రప్రభ విలేకరి దగ్గుబాటి రంగస్వామిపై వైసిపికి చెందిన మూల నారాయణరెడ్డి…

కార్పొరేట్-మతోన్మాద బిజెపిని ఓడించాలి

Apr 10,2024 | 16:12

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి కృష్ణయ్య ప్రజాశక్తి మంగళగిరి : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కార్పొరేట్ మతోన్మాద బిజెపిని ఓడించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు…

పేదల ఆస్తుల్ని కాపాడాలి : సోమిరెడ్డి

Apr 10,2024 | 16:01

నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గంలో భూకుంభకోణాలు పెరిగిపోయాయని మాజీ మంత్రి, టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. కలెక్టర్‌ జోక్యం చేసుకొని పేదల ఆస్తుల్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.…

పర్యవేక్షణ కొరవడడమే ర్యాగింగ్‌ రుగ్మతకు ప్రధాన కారణం

Apr 10,2024 | 15:40

జగిత్యాల: ర్యాగింగ్‌ అనేది ఇప్పటివరకూ కళాశాల స్థాయిలోనే వినిపించే మాట ఇది. ఇప్పుడది పాఠశాలలు, ప్రభుత్వ వసతిగఅహాల్లో వెలుగుచూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం…

తెలంగాణలో నాలుగు రోజులు వానలు

Apr 10,2024 | 15:15

తెలంగాణ :తెలంగాణలో రాగల నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు…

సిపిఎం మహిళా మేనిఫెస్టో గురించి తెలుసుకుందాం…

Apr 10,2024 | 14:54

ఇంటర్నెట్ : ఇటీవల సిపిఎం విడుదల చేసిన మహిళా మేనిఫెస్టోను సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు డి.రమాదేవి వీడియో ద్వారా వివరించారు.  

ఈనెల 13న ‘నిజం గెలవాలి’ ముగింపు సభ

Apr 10,2024 | 14:17

అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తలపెట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర ముగింపుకు వచ్చేసింది. ఎన్టీఆర్‌ జిల్లాలో ఈనెల 13న ‘నిజం…