రాష్ట్రం

  • Home
  • ఘోర ప్రమాదం : ముగ్గురు యువకులు మృతి

రాష్ట్రం

ఘోర ప్రమాదం : ముగ్గురు యువకులు మృతి

Jan 1,2024 | 15:35

బేస్తవారపేట (ప్రకాశం) : ప్రకాశం జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. బైక్‌, బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ…

నిర్బంధాలతో సమ్మెను ఆపలేరు

Jan 1,2024 | 08:24

– పోటీ కార్మికులతో పనులు చేయించడం ఆపాలి – రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న మున్సిపల్‌ కార్మికుల సమ్మె ప్రజాశక్తి-యంత్రాంగం: మున్సిపల్‌ కార్మికుల సమస్యను సానుభూతితో పరిష్కరించాల్సిన ప్రభుత్వం…

సిఎం నూతన సంవత్సర శుభాకాంక్షలు

Jan 1,2024 | 08:23

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024లో ఇంటింటా ఆనందాలు, ప్రతి…

జనవరిలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు ఇవే..!

Jan 1,2024 | 08:22

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలను టీటీడీ విడుదల చేసింది. జనవరి 1న శ్రీవారి ఆలయంలో పెద్దశాత్తుమొర, వైకుంఠద్వార…

ప్రజల భూముల్ని లాక్కునేందుకే నల్ల చట్టం : దేవినేని ఉమ

Jan 1,2024 | 08:21

అమరావతి: ప్రజల భూముల్ని లాక్కునేందుకే సీఎం జగన్‌ నల్ల చట్టాన్ని తెచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. రిజిస్ట్రేషన్‌, న్యాయ వ్యవస్థలను నిర్వీర్యం చేసి వ్యక్తిగత…

12వ రోజు ‘సమగ్ర శిక్ష’ ఉద్యోగుల సమ్మె

Jan 1,2024 | 08:21

  ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి 12వ రోజుకి చేరుకుంది. సమ్మె సందర్భంగా…

ఖైదీకి కొవిడ్‌ పాజిటివ్‌.. ఏపీలో పెరుగుతున్న కేసులు

Jan 1,2024 | 08:20

రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా విజఅంభిస్తున్న వేరియంట్‌ కొవిడ్‌ కేసులతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముందుస్తు చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ఏపీలో 90కి పైగా…

రాజమండ్రిలో 5, 6, 7 తేదీల్లో అంతర్జాతీయ తెలుగు మహాసభ

Jan 1,2024 | 08:19

-ఆహ్వాన పత్రాల ఆవిష్కరణ ప్రజాశక్తి-అద్దంకి (బాపట్ల జిల్లా):రాజమండ్రిలో ఈ నెల 5, 6, 7 తేదీల్లో నిర్వహించే అంతర్జాతీయ తెలుగు మహాసభ కరపత్రాలను అద్దంకిలోని రోటరీ సంస్థ…

రేపటి నుంచి రూ.3 వేల పెన్షన్‌ పంపిణీ

Jan 1,2024 | 08:19

– 8 వరకు మహోత్సవాలు – మంత్రి బూడి ముత్యాలనాయుడు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:నవరత్నాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం మేరకు సోమవారం నుంచి రూ.3 వేల…