రాష్ట్రం

  • Home
  • లోతా రామారావును గెలిపించాలి

రాష్ట్రం

లోతా రామారావును గెలిపించాలి

Apr 26,2024 | 17:05

ప్రజాశక్తి-విఆర్‌పురం ఇండియా కూటమి తరపున రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిపిఎం అభ్యర్థిగా పోటీచేస్తున్న లోతా రామారావును అఖండ మెజార్టీతో గెలిపించాలని సిపిఎం జిల్లా కమిటీ నాయకులు…

అభివృద్ధి కోసం గెలిపించండి

Apr 26,2024 | 16:33

ఒంగోలు పార్లమెంట్‌ స్వతంత్ర అభ్యర్థి జెవి మోహన్‌గౌడ్ ఒంగోలు : ఒంగోలు పార్లమెంట్‌ స్థానానికి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా సామాజికవేత్త జెవి మోహన్‌గౌడ్‌ ఎన్నికల బరిలో నిలిచారు. ఇప్పటికే…

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తం అవసరం : చాగల్లు పోలీసుల హెచ్చరిక

Apr 26,2024 | 14:56

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చాగల్లు పోలీసులు హెచ్చరించారు. శుక్రవారం ఎస్సై ఏ నాగరాజు మీడియాతో మాట్లాడుతూ … మండలంలో…

నవరత్నాలు ఫ్లస్

Apr 26,2024 | 14:54

నేడు వైసీపీ మేనిఫెస్టో విడుద అమరావతి : 2019 ఎన్నికల్లో నవరత్నాల పథకాలతో ప్రజల్లోకి వెళ్లిన జగన్‌ ఈ ఎన్నికల్లో నవరత్నాలు ఫ్లస్‌ పేరుతో మేనిఫెస్టోను సిద్ధంచేశారు.…

శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం

Apr 26,2024 | 13:27

శ్రీశైలం : అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలంలో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం తెల్లవారుజామున పూజల…

తునిలో టిడిపికి షాక్‌ – కీలక నేత యనమల కృష్ణుడు రాజీనామా

Apr 26,2024 | 13:18

కాకినాడ (తూర్పు గోదావరి) : ఎపిలో ఎన్నికల వేళ … రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాకినాడ జిల్లాలో టిడిపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు నాలుగు…

సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంతోమేలు : సిఎం వైఎస్‌ జగన్

Apr 26,2024 | 12:35

పులివెందుల : తమ ప్రభుత్వం ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రపంచం రాష్ట్రం వైపు చూస్తోందని వైసిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి అన్నారు.…

తెలంగాణలో ఉద్రిక్తత – సవాళ్లతో వేడెక్కిన గన్‌పార్క్‌ ..!

Apr 26,2024 | 11:34

తెలంగాణ : తెలంగాణలోని గన్‌పార్క్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రైతు రుణమాఫీపై తెలంగాణ రాజకీయం మరింత వేడెక్కింది. మాజీ మంత్రి హరీష్‌రావు, ముఖ్యమంత్రి రేవంత్‌ మధ్య సవాళ్లు-ప్రతి…

నీట మునిగి ముగ్గురు దుర్మరణం

Apr 26,2024 | 22:20

ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెంటౌన్‌:ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో విషాదం చోటు చేసుకుంది. వేగవరం సమీపంలో ఎర్ర కాలువలో శుక్రవారం సాయంకాలం స్నానానికి దిగి ఇద్దరు మహిళలు, ఒక…