రైతులందరికీ బోనస్ వర్తింపజేయాలి
గుడిసెవాసులకు 120 గజాల స్థలం కేటాయించి పట్టాలివ్వాలి తెలంగాణ సిఎం రేవంత్రెడ్డికి సిపిఎం వినతి ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో రాష్ట్రంలో ప్రజలు, రైతులు, ఇళ్లు లేని…
గుడిసెవాసులకు 120 గజాల స్థలం కేటాయించి పట్టాలివ్వాలి తెలంగాణ సిఎం రేవంత్రెడ్డికి సిపిఎం వినతి ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో రాష్ట్రంలో ప్రజలు, రైతులు, ఇళ్లు లేని…
ప్రజాశక్తి – శ్రీశైలం : శ్రీశైలం క్షేత్రంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ దంపతులు శనివారం దర్శించుకున్నారు. శ్రీశైలం ఆలయ రాజగోపురం వద్దకు…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉప విద్యాశాఖ అధికారి (డిప్యూటీ డిఇఓ) స్క్రీనింగ్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పాఠశాల విద్యాశాఖలో 38 ఖాళీ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్…
ప్రజాశక్తి -తిరుమల : తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో ఎపి డిప్యూటీ సిఎం బోడి ముత్యాలనాయుడు, ఎపి మంత్రి…
మెరుగైన వైద్యానికయ్యే ఖర్చు భరించండి పోలవరం పునరావాస బాధితుని ఆత్మహత్యాయత్నంపై సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :పోలవరం నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం…
డిజిపికి వైసిపి ఫిర్యాదు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల సందర్భంగా ఈ నెల 13వ తేదీన నరసరావుపేటలో జరిగిన అల్లర్లు, హింసాత్మక ఘటనలపై చర్యలు తీసుకోవాలని, వైసిపి…
మృతుడు, ప్రధాన నిందితుడు వైసిపి వారే ప్రజాశక్తి- మదనపల్లి (అన్నమయ్య జిల్లా) : అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో వైసిపి నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. హత్యకు…
ప్రజాశక్తి -ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎక్కడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోలేదని, టిడిపి, బిజెపి కావాలని విషప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది…