‘స్కిల్’ కేసులో చంద్రబాబుపై ఛార్జిషీట్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్కిల్ డెవలప్మెంటు కేసులో సిఐడి అధికారులు గురువారం విజయవాడ ఎసిబి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు,…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్కిల్ డెవలప్మెంటు కేసులో సిఐడి అధికారులు గురువారం విజయవాడ ఎసిబి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు,…
వైసిపి డిఎన్ఎలోనే శవ రాజకీయముంది కొవ్వూరు ప్రజాగళం సభలో టిడిపి అధినేత చంద్రబాబు ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రతినిధి : అప్పులు చేసి సంక్షేమం చేయడం అభివృద్ధి కాదని, కాళ్లు…
ప్రజాశక్తి-యంత్రాంగం : ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు.సరైన పత్రాలు లేని నగదు, నగలును సీజ్ చేశారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో రూ.54…
మోడీ 400 సీట్లు ప్రచారంపై బివి రాఘవులు రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీలను నిలదీయాలని పిలుపు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అనేక రాష్ట్రాల్లో బిజెపి…
టిడిపి అభ్యర్థి దగ్గుపాటి ప్రచారాన్ని అడ్డుకున్న ప్రభాకర్చౌదరి మద్దతుదారులు ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గంలో తమ్ముళ్ల మధ్య తగవు సమసిపోలేదు. టిడిపి అభ్యర్థి…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పింఛన్ల పంపిణీకి సంబంధించి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గానూ 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ గృహ నిర్మాణశాఖ…
ప్రజాశక్తి-యంత్రాంగం : పింఛన్ల పంపిణీలో గురువారం విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. మండుటెండల్లో పెన్షన్ కోసం వెళ్లి వైఎస్ఆర్ కడప, అనంతపురం జిల్లాల్లో ముగ్గురు వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు.…
వేర్వేరు ప్రమాదాలు ఏడుగురు మృతి పలువురికి తీవ్ర గాయాలు ప్రజాశక్తి- యంత్రాంగం : శుభకార్యంలో జరిగిన ముచ్చట్లను నెమరువేసుకుంటూ వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. మరికొద్ది గంటల్లో ఇంటికి…
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తాగునీటి ఎద్దడిని అధిగమించేందుకు చెరువులను, కుంటలను, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నీటితో నింపాలని రాష్ట్ర…