కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
హైదరాబాద్ : కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో సమగ్ర కులగణన, సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వేకు మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో తీర్మానం…
హైదరాబాద్ : కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో సమగ్ర కులగణన, సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వేకు మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో తీర్మానం…
హైదరాబాద్ : నగరంలోని బోయిన్పల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓల్డ్ బోయిన్పల్లి నుంచి మల్లారెడ్డి గార్డెన్ వైపు వెళ్తున్న క్రమంలో వేగంగా దూసుకొచ్చి మరో కారును…
హైదరాబాద్ సిటీ: కేన్సర్ వ్యాధిని జయించిన సర్వైవర్స్ మున్ముందు ఇబ్బందులు ఎదుర్కోకుండా జీవితాన్ని సాఫీగా గడపడానికి యాక్ట్ (ఆఫ్టర్ కాంప్లిషన్ ఆఫ్ థెరపీ) క్లినిక్ను బసవతారకం ఇండో…
హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్లోకి చేరికలు కొనసాగుతున్నాయి. శుక్రవారం వికారాబాద్ జడ్పీ ఛైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు…
హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో తప్పులు దొర్లాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి విషయంలో అధికారులు తప్పులో కాలేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో…
హైదరాబాద్: పీవోడబ్ల్యు (ప్రగతిశీల మహిళా సంఘం) అధ్యక్షురాలు సంధ్య భర్త రామకృష్ణా రెడ్డి మృతి చెందారు. ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని హైదర్గూడలో గల అపోలో ఆసుపత్రిలో…
హైదరాబాద్ : హైదరాబాద్ మహిళల జట్టు హెడ్కోచ్ జై సింహపై వేటు పడింది. టీమ్ బస్సులో మద్యం సేవించి క్రికెటర్లను వేధింపులకు గురి చేసిన అతడిని హైదరాబాద్…
సత్తెనపల్లి: జాబ్ క్యాలెండర్ పేరుతో వైసిపి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఏపీ యూత్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. శుక్రవారం ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి…
నల్గొండ : ఏసీబీ వలకు నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చునాయక్ చిక్కారు. రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.…