గుంటూరులో ఉద్రిక్తత : కార్మిక ప్రజాసంఘాల నాయకులు అరెస్ట్
గుంటూరు : అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించటాన్ని నిరసిస్తూ … కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరులో చేపట్టిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. ఆందోళనను పోలీసులు…
గుంటూరు : అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించటాన్ని నిరసిస్తూ … కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరులో చేపట్టిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. ఆందోళనను పోలీసులు…
శ్రీకాకుళం : బకాయిపడ్డ వేతనాలను చెల్లించాలని కోరుతూ… నేడు యుటిఎఫ్ ఆధ్వర్యాన విజయవాడలో చేపట్టిన ధర్నాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నిన్న అర్థరాత్రి నుండే అరెస్టుల పర్వం…
ప్రజాశక్తి-విజయవాడ: కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ఎన్నికల సంఘం ప్రతినిధులతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్లు, వైసిపి ఎంపీ…
ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని, ఉపాధ్యాయ అరెస్టుల ప్రజాస్వామ్యకమని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు కుర్రామారావు అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల…
మొయినాబాద్ : చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండలంలో దారుణం జరిగింది. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. కొందరు దుండగులు చేసిన భాకరం గ్రామ పరిధిలోని ‘గ్రీన్ వ్యాలు’…
తాడేపల్లి (గుంటూరు) : సిపిఎం నాయకులు, మార్క్సిస్టు సైద్ధాంతిక మాసపత్రిక బాధ్యులు అన్నపరెడ్డి కోటిరెడ్డి కుమార్తె అన్నపరెడ్డి సింధు భౌతికకాయానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, తదితర…
ప్రజాశక్తి-విజయవాడ: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ పిలుపునిచ్చిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నగరంలోని జింఖానా మైదానంలో నిరసనకు అనుమతి కోరగా.. పోలీసులు నిరాకరించారు.…
ఐఅండ్పిఆర్ కమిషనరు తుమ్మా విజయ్ కుమార్రెడ్డి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : జర్నలిస్టుల ఇళ్ల స్థలాల భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయనున్నామని, ఇందుకోసం రెండు, మూడు…
హైదరాబాద్: హైద్రాబాద్లో మంగళవారం ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫార్మా కంపెనీలు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు.ఏక కాలంలో పలు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. హైద్రాబాద్ లోని…