రాష్ట్రం

  • Home
  • భోగి మంటల్లో ఉపాధ్యాయ వ్యతిరేక జిఓలు

రాష్ట్రం

భోగి మంటల్లో ఉపాధ్యాయ వ్యతిరేక జిఓలు

Jan 15,2024 | 11:18

బకాయిలు విడుదల చేయకపోతే ఆందోళనలు ఉధృతం రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల నిరసనలు ప్రజాశక్తి-యంత్రాంగం : రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ, అప్రజాస్వామిక పద్ధతిని ఖండిస్తూ యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో…

అంగన్‌వాడీలను నిరాశపరిచిన ప్రభుత్వం : సిపిఎం రాష్ట్రకార్యదర్శి వి.శ్రీనివాసరావు

Jan 15,2024 | 10:59

ఎస్మా ప్రతుల దగ్ధం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సంక్రాంతికి సంబరాలు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందని ఆశించిన అంగన్‌వాడీలను రాష్ట్రప్రభుత్వం నిరాశపరిచిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి…

‘బరి’తెగింపు

Jan 15,2024 | 10:38

భారీ ఏర్పాట్లతో యథేచ్ఛగా కోడి పందాలు, జూదం తాళ్లపూడిలో బౌన్సర్ల ఏర్పాటు చేతులు మారిన కోట్లాది రూపాయలు అమలుకు నోచని హైకోర్టు ఆదేశాలు ప్రజాశక్తి- యంత్రాంగం :…

అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

Jan 15,2024 | 10:09

వనపర్తి (శ్రీకాకుళం) : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు శనివారం రాత్రి వారున్న గదిలోనే మృతి చెందారు. వీరిలో ఒకరు వనపర్తికి…

ప్రజాశక్తి పాఠకులకు సంక్రాంతి శుభాకాంక్షలు

Jan 17,2024 | 11:48

పాఠకులకు, ఏజెంట్లకు, ప్రకటనకర్తలకు, శ్రేయోభిలాషులకు ప్రజాశక్తి సంక్రాంతి శుభాకాంక్షలు. సోమవారం మా కార్యాలయానికి సెలవు, కావున మంగళవారం పత్రిక వెలువడదు. పునర్దర్శనం బుధవారం. – చీఫ్‌ జనరల్‌…

నారావారిపల్లెలో సంక్రాంతి శోభ

Jan 15,2024 | 07:48

– చంద్రబాబు, లోకేష్‌కు ఘన స్వాగతం – సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి ప్రజాశక్తి- రామచంద్రపురం:తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. సంక్రాంతి పండగను…

అలరించిన పశువుల పండగ

Jan 15,2024 | 07:48

– జనసంద్రంగా మారిన అనుపల్లి ప్రజాశక్తి-రామచంద్రపురం :సంక్రాంతి పండగ సందర్భంగా తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం అనుపల్లి గ్రామంలో పశువుల పండగ (జల్లికట్టు) అలరించింది. ఈ కార్యక్రమానికి…

సిపిఐ(ఎంఎల్) నాయకులు పెద్దన్న మృతి – పలువురి సంతాపం

Jan 15,2024 | 07:48

ప్రజాశక్తి – అనంతపురం :సిపిఐ ఎంఎల్‌ అనంతపురం జిల్లా కార్యదర్శి పెద్దన్న (76) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు…

బీఆర్‌ఎస్‌ కార్యకర్త మల్లేశ్‌ కుటుంబానికి కేటీఆర్‌ పరామర్శ

Jan 15,2024 | 07:47

నాగర్‌ కర్నూల్‌: బీఆర్‌ఎస్‌ కార్యకర్త మల్లేశ్‌ కుటుంబాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామారావు ఆదివారం పరామర్శించారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి మండలం…